బీసీలు అన్ని రంగాలలో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాల కార్యక్రమం మంగళవారం సాయంత్రరం రవీంద్రభార
పోచమ్మ తల్లి పండుగను ఆయా మండలాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొచమ్మ పండుగలో ఎంపీపీ నల�
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుందామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ వేడుకల
ఆధునిక తెలంగాణ సాహిత్య నిర్మాణంలో ఇదొక ఉజ్వల ఘట్టం. నిజాం నిరంకుశ ఆంక్షలను తట్టుకొని అనేక అవమానాలకు, అవహేళనకు గురై అన్నింటినీ అధిగమిస్తూ 50 ఏండ్లకు పైగా ప్రాచ్య కళాశాలను, తెలుగు పండిత శిక్షణ కళాశాలను పరిష
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు.
వేణుగోపాలస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది.‘ జైశ్రీమన్నారాయణ.. జైశ్రీమన్నారాయణ’ అంటూ భక్తులు నీరాజనం పలికారు. పదిరోజుల పాటు జరిగిన యజ్ఞాది క్రతువులు రథోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. కోలాటాలు, డప్పువాయ
NTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్టీ రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరుగుతాయని
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ 52వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ నాయకులు పట్టణ శివారులోని అనంతాద్రి ఆలయంలో ప్రత్యే�
మల్లూరు తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాచలం వేదపండితులు, మల్లూరు దేవస్థాన అర్చక బృందం పెరుమాళ్లకు చక్రతీర్థం(చక్రస్నానం) కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పెరుమాళ్లను పల్లకీలో కూ�
పట్టణంలోని పద్మావతిగోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. గురువారం ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీపతి, ఆలయ ప్రధాన అర్చకులు
నల్లగొండ జిల్లా నందికొండలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో గౌత మ బుద్ధుడి 2,566వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ గురువుల�
మాతృమూర్తుల దినోత్సవం(మదర్స్ డే) సందర్భంగా ఆదివారం రామగుండంలోని గోదావరిఖని జవహర్లాల్ స్టేడియంలో 2022 మంది మాతృమూర్తుల పాదపూజ మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
ప్రపంచ మే డే దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కార్మిక శాఖ మంత్రి