కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపత�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ పేర్కొన్నారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. తె
నిజామాబాద్ జిల్లా పరిషత్ మూండేండ్ల ఆదర్శవంతమైన పాలనను పూర్తిచేసుకున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశనంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టార�
ధర్పల్లి మండలం సీతాయిపేట్ గుడితండాలో శీతల్ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
ప్రజల్లో ఆధ్యాత్మికభావం పెంపొందించడంలో ఇస్కాన్ పాత్ర అమోఘమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సోమవారం హాలియాలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రను ఆయన ప్రారంభిం�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మర్రిగ�
అశ్వారావుపేట పట్టణ పరిధిలోని గుర్రాలచెరువు గ్రామంలో ఆదివారం బోనాల సందడి నెలకొన్నది. గ్రామ సమీపంలో కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారికి భక్తులు ఆషాఢమాసం బోనాలను సమర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా �
ఆషాఢమాసం బోనాల రెండో పూజను చారిత్రక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా జరిపారు. ఉదయం నుంచే కోటకు నగరం నలువైపుల నుంచి భక్తులు తరలివచ్చారు. కోటలో బోనాలను చేసుకునే వారితో పాటు అమ్మవారి దర్శ�
పాతబస్తీలో చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రతియేటా ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ఆలయ చైర్మన్ శీరా రాజ్కుమార్ సారథ్యంలో ఆదివారం పెద్ద సంఖ�
ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద ఆషాఢబోనాల జాతర సందడి ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలలో భాగంగా ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారి ఘ
వచ్చే నవంబర్లో డీసీబీసీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. సహకార సం ఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్స
జూలై 7నుంచి వారం పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు రావాలని కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆహ్వానించారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని �
పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, శివసత్తుల నృత్యాలు
చెగ్యాం ఆర్అండ్అండ్ కాలనీ నూతన పోచమ్మ ఆలయంలో నాలుగు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు
ఏరువాక రైతుల పండుగ.. వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఉత్సవం.. ఏరు అంటే ఎద్దులు.. వాక అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడమని అర్థం. మంగళవారం పౌర్ణమిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాడెద్దులను