బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాకరామవుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మల్కాజిగిరి చౌరస్తాలో జాతీయ జెండాను ఎమ్మెల్యే హన్మంతరావు ఆవిష్కర�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వివిధ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జ
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గురువారం తన పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు
బీసీ విద్యార్థులకు 260 గురుకుల పాఠశాలలు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమైనారు. అమరవీరుల స్థూపం గన్పార్క్, పబ్లిక్ గార్డెన్స్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ద
బీసీలు అన్ని రంగాలలో రాణించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వేసవి సాంస్కృతిక సంబురాల కార్యక్రమం మంగళవారం సాయంత్రరం రవీంద్రభార
పోచమ్మ తల్లి పండుగను ఆయా మండలాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించారు. ధర్పల్లి మండల కేంద్రంలో వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పొచమ్మ పండుగలో ఎంపీపీ నల�
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుందామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ వేడుకల
ఆధునిక తెలంగాణ సాహిత్య నిర్మాణంలో ఇదొక ఉజ్వల ఘట్టం. నిజాం నిరంకుశ ఆంక్షలను తట్టుకొని అనేక అవమానాలకు, అవహేళనకు గురై అన్నింటినీ అధిగమిస్తూ 50 ఏండ్లకు పైగా ప్రాచ్య కళాశాలను, తెలుగు పండిత శిక్షణ కళాశాలను పరిష
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు.
వేణుగోపాలస్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది.‘ జైశ్రీమన్నారాయణ.. జైశ్రీమన్నారాయణ’ అంటూ భక్తులు నీరాజనం పలికారు. పదిరోజుల పాటు జరిగిన యజ్ఞాది క్రతువులు రథోత్సవంతో పరిసమాప్తమయ్యాయి. కోలాటాలు, డప్పువాయ
NTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎన్టీ రామారావు (NTR) శత జయంతి వేడుకలు ఈ నెల 28న ప్రారంభం కానున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు జరుగుతాయని
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ 52వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ నాయకులు పట్టణ శివారులోని అనంతాద్రి ఆలయంలో ప్రత్యే�