కష్టకాలంలో సొంత అన్నలా ఆదుకున్న మంత్రి కేటీఆర్పై ఆమె ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. బతుకు దారి చూపిన మంత్రి జన్మదినాన్ని పండుగలా నిర్వహించింది. కృతజ్ఞతగా ప్రభుత్వ అసుపత్రిలో ప్రతి రోగి వద్దకు స్వయంగ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మొక్కలు నాటి కేకులు కట్ చేశారు. వైద్య శిబిరాల
జిల్లాకేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్ పాల్గొని పోచమ్మగల్లీలోని పెద్దపోచమ్మ, ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి బోనం సమర్పిం�
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తు న్నాయని ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కోఠి లోని ఈఎన్టీ దవాఖాన ఆవరణలో కొలువై ఉన్న శివదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల వే
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో పాటు తాజాగా పది పరీక్షల్లో వచ్చిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సం�
జిల్లాలోని తండాల్లో మంగళవారం సీత్లాభవాని వేడుకలు ఘనంగా జరిగాయి. ఖానాపురం మండలం ఐనపల్లిలో జరిగిన వేడుకల్లో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, శాంత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహి�
మూడు రోజుల పాటు ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఆటా వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. కరోనా తరువాత జరిగిన ఈ సమావేశాల్లో తెలుగు వాళ్లు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో అమెరికాలో 12 నగరాల నుంచి 15,000 మందికి పైగా హాజరయ్యారు. ఈ సభల�
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు పూజలు నిర్వహించి రథాన్ని ముందుక
కొందరు స్నేహితులు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా గడిపేందుకు ఒక చోటకు వెళ్లారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సంబరాలు చేసుకోబోయారు. అయితే ఊహించని రీతిలో జరిగిన సంఘటనకు వారంతా భయందోళన చెందారు. రెడ్డిట్లో తొలు
కూకట్పల్లికి చెందిన ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ పట్టణంలో జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. హోటల్ మనోరమ వద్ద రథానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రమాదేవి దంపత�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ పేర్కొన్నారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. తె