తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గౌడ, బీసీ సంఘాల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కరీంనగర్
దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రో�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి
నాగుల పంచమికి హైందవ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పంచమి నాడు నాగదేవతలను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది హిందువుల నమ్మకం. నాగ పంచమిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొ�
శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలత�
ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర
ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి వ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలి�
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని శేరిలింగంపల్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటనున్నాయి. ప్రతి ఇల్లు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నది. దేశ స్వాతం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించ
జమ్మికుంట-హుజూరాబాద్లను గొప్ప జంట నగరాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, దేశిని స్వప్న-కోటి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్�