వచ్చే నవంబర్లో డీసీబీసీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తెలిపారు. సహకార సం ఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్స
జూలై 7నుంచి వారం పాటు నిర్వహించే కాకతీయ ఉత్సవాలకు రావాలని కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆహ్వానించారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని �
పెగడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ మేర్గు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు ఇంటికో బోనంతో బైండ్లోళ్ల ఆటలు, శివసత్తుల నృత్యాలు
చెగ్యాం ఆర్అండ్అండ్ కాలనీ నూతన పోచమ్మ ఆలయంలో నాలుగు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు
ఏరువాక రైతుల పండుగ.. వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఉత్సవం.. ఏరు అంటే ఎద్దులు.. వాక అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడమని అర్థం. మంగళవారం పౌర్ణమిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాడెద్దులను
ఉమ్మడి జిల్లాలోని ప్రజలు మృగశిరకార్తెను ఘనంగా నిర్వహించారు. తొలకరి ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పండుగ వేళ చేపలకు డిమాండ్ పెరిగింది
రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉర్దూ జర్నలిజానికి ప్రపంచ వ్యాప్తంగా గొప్పచరిత్ర ఉన్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో
మృగశిర కార్తె కావడంతో బుధవారం నగరవ్యాప్తంగా చేపల విక్రయాలు జోరుగా సాగాయి. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. చిత్రంలో కొర్రమీను కొనుగోలు చేసి ఆనందంతో వెళ్తున్న వినియోగదార
తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్�
గ్రేటర్వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలను ఆవిష్కరించి..అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఆరు దశాబ్దాల అస్తిత్వ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిదేండ్లలోనే అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరుకున్నది. ఉద్యమ నాయకుడే పాలనాధ్యక్షుడై పసిడి తెలంగాణే లక్ష్యంగా పాలనను పరుగులు పెట్టిస�
ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా �
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సంక్షేమ సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.పలు చోట్ల జాతీయజెండాతో