తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేం ద్ర సాంస్కృతికశాఖ సౌజన్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేర్స్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీ రాములు తెలుగు వ�
ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘సన్డే-ఫన్డే’ కార్యక్రమం ఉండడంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలకు అనుమతి ఉండదని నగర జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్బం�
స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ప్రజ్వరిల్లింది.. మువ్వన్నెల కీర్తి రెపరెపలాడింది..భారీ జాతీయ జెండాల ప్రదర్శన ఆసాంతం అబ్బురపరిచింది.. భారత్ మాతాకీజై నినాదం దేశభక్తిని మరింత పెంచింది. భారత స్వతంత్ర వజ్రోత్సవా�
గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీ
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�
స్వాతంత్య్ర వజ్రోత్సవ ఖ్యాతి దశదిశలా వ్యాపించేలా శుక్రవారం పలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఒకవైపు రాఖీ పండుగను జరుపుకొంటూనే మరోవైపు జాతీయభావాన్ని చాటారు. పలు చోట్ల సామూహిక రక్షా బంధన్ కార్యక�
సీవీఎన్ రెడ్డి సేవలు శ్లాఘనీయం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఖైరతాబాద్, ఆగస్టు 7: ప్రజా సంబంధాల అంశంపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉన్నదని, అకాడమిక్లో ఈ సబ్జెక్టు విద్యార్థులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని రా
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ వేడుకలను అంబరాన్ని తాకేలా నిర్వహి�
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
‘వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడు’ అంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి
సౌభాగ్యాన్ని కాపాడాలంటూ చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రత కథను పఠించి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ముత్తయిద�