భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని శేరిలింగంపల్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటనున్నాయి. ప్రతి ఇల్లు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నది. దేశ స్వాతం
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఎల్ఎండీలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించ
జమ్మికుంట-హుజూరాబాద్లను గొప్ప జంట నగరాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, దేశిని స్వప్న-కోటి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. యువనేత ఇచ్చిన పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్ర�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా
పండుగలా నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనా�
కష్టకాలంలో సొంత అన్నలా ఆదుకున్న మంత్రి కేటీఆర్పై ఆమె ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. బతుకు దారి చూపిన మంత్రి జన్మదినాన్ని పండుగలా నిర్వహించింది. కృతజ్ఞతగా ప్రభుత్వ అసుపత్రిలో ప్రతి రోగి వద్దకు స్వయంగ
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామగ్రామాన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు మొక్కలు నాటి కేకులు కట్ చేశారు. వైద్య శిబిరాల
జిల్లాకేంద్రంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూకిరణ్ పాల్గొని పోచమ్మగల్లీలోని పెద్దపోచమ్మ, ఎల్లమ్మతల్లి ఆలయంలో పూజలు చేసి బోనం సమర్పిం�
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బోనాలు నిలుస్తు న్నాయని ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కోఠి లోని ఈఎన్టీ దవాఖాన ఆవరణలో కొలువై ఉన్న శివదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల వే
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో పాటు తాజాగా పది పరీక్షల్లో వచ్చిన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సం�