జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 16: యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పటాలంలో కమాండెంట్ ఏకే. మిశ్రా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్లు కె.వీరయ్య, మన్మోహన్రావు, అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాస్, అప్పరాయ్, రంగారెడ్డి, కేపీ.సత్యనారాయణ, బి.జవహర్లాల్, ఆర్ఐలు ఎస్.సురేశ్, టి.ధర్మారావు, టి.సాంబయ్య, ఎండి.జాఫర్, వై.రవీందర్, ఆర్.శంకర్, పి.సురేశ్, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.