ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 60 ఏండ్ల క్రితం ప్రారంభమైన వర్సిటీని మ
CS Shanti Kumari | స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( CS Shanti Kumari) తెలిపారు.
యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పటాలంలో కమాండెంట్ ఏకే. మిశ్రా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో
రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర�
గంగా జమున తెహజీబ్ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి దేశమంతా వ్యాపించాలని కోరుకున్న మహాత్మాగాంధీ సందేశాన్ని ఈతరం దగ్గరకు తీసుకపోయేందుకు ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమయ్
వరంగల్: మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల
హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమయ�
వనపర్తి : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఓ అద్భుత ఘట్టమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సందర్భంగా మంత్రి స్వయంగా తయారు చేయించి�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరానికి విస్తరించాయి. వేడుకలతో దేశం పులకరించిపోతున్న వేళ మువ్వన్నెల పతాకం అంతరిక్షం అంచున రెపరెపలాడింది. అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోను భారత సంతతి�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ ఐపీఎస్ అధికారి హరిత యజ్ఞం చేపట్టాడు. 365 రోజుల్లో 365 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. 15 ఆగస్టు, 2021 నుంచి రోజుకో మొక్క నాటుతూ సంరక్షిస్తు న్నాడు. శాంతిభద్రతలతోపాటు పచ్చదనానికి ప్ర
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్