స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ప్రజ్వరిల్లింది.. మువ్వన్నెల కీర్తి రెపరెపలాడింది..భారీ జాతీయ జెండాల ప్రదర్శన ఆసాంతం అబ్బురపరిచింది.. భారత్ మాతాకీజై నినాదం దేశభక్తిని మరింత పెంచింది. భారత స్వతంత్ర వజ్రోత్సవా�
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�
స్వాతంత్య్ర వజ్రోత్సవ ఖ్యాతి దశదిశలా వ్యాపించేలా శుక్రవారం పలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఒకవైపు రాఖీ పండుగను జరుపుకొంటూనే మరోవైపు జాతీయభావాన్ని చాటారు. పలు చోట్ల సామూహిక రక్షా బంధన్ కార్యక�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
రాష్ట్రంలో 57 ఏండ్ల వయస్సున్నవారికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరితో ప
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
స్వతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని వర్తమాననికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలల�
దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రో�
రాష్ట్ర ప్రజలందరూ ఇంటింటా తిరంగా వేడుకలను నిర్వహించుకోవాలని ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ�
స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ.. వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాటి పోరాట యోధులను, వారి త్యాగాలను స్మరించుకుంటూనే, నేటి యువతలో దేశభక్తి�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ వేడుకల కార్యాచరణను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఈ నెల 8వ �
ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర