Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయన సతీమణి స్నేహా రెడ్డి దంపతులు రీసెంట్గా తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఆనందంగా, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. మార్చి 6న జరిగిన ఈ ప్రత్యేక సందర్భంగా బన
Allu Sneha Reddy | టాలీవుడ్లో మోస్ట్ క్యూట్ కపుల్గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్-స్నేహా రెడ్డి దంపతులు నేడు (మార్చి 6) తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్
బోధన్ పట్టణం బీటీ నగర్ లోని శ్రీ కోట మైసమ్మ సైత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజ కార్య
Sreeleela | ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన శ్రీలీల చాలా తక్కువ సమయంలోనే యూత్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందం, ఎనర్జిటిక్ డ్యాన్స్లు, చురుకైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె వరుస అవకా
బోధన్ పట్టణం ఏకచక్ర నగర్ లోని సంతాన నాగమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకుడు సంతోష్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం హారతి అనంతరం అన�
Kiran abbavaram- Rahasya |యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల 'క' సినిమా సక్సెస్తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ గుడి ఆవరణలో బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం , సామాజిక రాజకీయ సమానత్వం కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి వేడుకలు
మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వేద పండితులు పుణ్యా వచనం 108 కలిశాలతో అభిషేకం, కుంభాభిషేకం తదితర ప్రత్యేక పూజ�
రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల శివాలయంలో మంగళవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శివపార్వతుల కల్యాణోత్సవం కమనీయంగా రమణీయంగా కనుల పండువగా జరిగింది. స్వామివార్లకు మహిళలు సారే చీర �