ప్రజా కవి కాళోజీ నారాయణరావు మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్�
సిటీ కాలేజీ విద్యార్థులెందరో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిటీ కాలేజీ వందేళ్ల వసంతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం మంత్రి హరీశ్
బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జయంతి కార్యక్ర
బహుజనుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 372�
వరంగల్ మహానగరాన్ని సాంస్కృతిక, కళాకేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రూ.50 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం పన�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ ఐపీఎస్ అధికారి హరిత యజ్ఞం చేపట్టాడు. 365 రోజుల్లో 365 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. 15 ఆగస్టు, 2021 నుంచి రోజుకో మొక్క నాటుతూ సంరక్షిస్తు న్నాడు. శాంతిభద్రతలతోపాటు పచ్చదనానికి ప్ర
రాజ్యాధికారాన్ని శాసించే కార్పొరేట్ల
పాలైన ప్రభుత్వ యంత్రాంగం
చీకట్లో జ్వలించిన ఒక వెలుగు రేఖ
సమస్త జాతిని ఏకత్రాటిపై నడిపించే
సమర్థ నాయకత్వం
అత్యద్భుత ప్రగతి పధంలో సాధ్యమైన
సంక్షేమ తెలంగాణ రాష్ట్�
ఒక అవతార పురుషుడు సర్వవ్యాపకుడైన పరమాత్మలో జీవిస్తాడని రుజువు చేశాడు మహావతార్ బాబా. ఆయన సజీవ సన్నిధి మూర్తీభవించిన భగవంతుని అమర స్వరూపమే! అది మానవ అవగాహనకు అతీతమైనది. అమరయోగులైన మహావతార్ బాబాజీ తెరచా�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మర్రిగ�
తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్�
ఆధునిక తెలంగాణ సాహిత్య నిర్మాణంలో ఇదొక ఉజ్వల ఘట్టం. నిజాం నిరంకుశ ఆంక్షలను తట్టుకొని అనేక అవమానాలకు, అవహేళనకు గురై అన్నింటినీ అధిగమిస్తూ 50 ఏండ్లకు పైగా ప్రాచ్య కళాశాలను, తెలుగు పండిత శిక్షణ కళాశాలను పరిష