అవతరణ అంటే దిగిరావటం, అభివ్యక్తం కావటం! ధర్మగ్లాని జరిగినపుడల్లా తనను తాను సృష్టించుకుని, ఆ తరాన్ని ఉద్ధరించి.. తదనంతర తరాలను నడిపించడం అవతారమూర్తుల లక్ష్యం. కాల, కార్య, కారణ, కర్తవ్యాలకు లోబడే వారి సంచారం
సమాజ శ్రేయస్సే సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబదేవి ఆలయం వద్ద సంత్ సేవాలాల్ 28
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొత్తంగా 9,597 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. వీరిలో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా 3,025 మందిని తీసుకోగా..డిపెండెంట్-కారుణ్య నియామకాల ద్వారా 5,672 రిక్రూట్ చేసుకు�
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమై హైదరాబాద్కు మణిహారంలా మారిన ఈ ప్రాజెక్టు మంగళవారం ఐదేం డ్లు పూర్
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సీబీఐ జనరల్ మేనేజర్�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం, జిల్లా అటవీ శాఖ కార్యాలయాల్లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, సీసీఎఫ్ శరవ�
Telugu paluku | ఆస్ట్రేలియాలో తెలుగు ప్రజల ఆదరణ చూరగొన్న తొలి తెలుగు ప్రవాస పత్రిక ‘తెలుగు పలుకు’ నాలుగో వసంతంలోకి ప్రవేశించింది. పూర్తిగా భారతదేశం వెలుపల ముద్రితమవుతున్న మొదటి మాస
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత ఐలమ్మ జీవితం, రజాకార్లపై ఆమె చూపిన పోరాట తెగువను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగా
స్వాతంత్య్ర సమర యోధుడు, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో దళిత శక్తి ప్రోగ్రామ్, తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో కొండా లక్�
యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పటాలంలో కమాండెంట్ ఏకే. మిశ్రా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వేడుకల ఏర్ప�