రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్
తెలుగు భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేం ద్ర సాంస్కృతికశాఖ సౌజన్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేర్స్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీ రాములు తెలుగు వ�
ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘సన్డే-ఫన్డే’ కార్యక్రమం ఉండడంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలకు అనుమతి ఉండదని నగర జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్బం�
స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ప్రజ్వరిల్లింది.. మువ్వన్నెల కీర్తి రెపరెపలాడింది..భారీ జాతీయ జెండాల ప్రదర్శన ఆసాంతం అబ్బురపరిచింది.. భారత్ మాతాకీజై నినాదం దేశభక్తిని మరింత పెంచింది. భారత స్వతంత్ర వజ్రోత్సవా�
గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీ
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�
స్వాతంత్య్ర వజ్రోత్సవ ఖ్యాతి దశదిశలా వ్యాపించేలా శుక్రవారం పలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఒకవైపు రాఖీ పండుగను జరుపుకొంటూనే మరోవైపు జాతీయభావాన్ని చాటారు. పలు చోట్ల సామూహిక రక్షా బంధన్ కార్యక�
సీవీఎన్ రెడ్డి సేవలు శ్లాఘనీయం ఉన్నత విద్యామండలి చైర్మన్ ఖైరతాబాద్, ఆగస్టు 7: ప్రజా సంబంధాల అంశంపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉన్నదని, అకాడమిక్లో ఈ సబ్జెక్టు విద్యార్థులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని రా
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ వేడుకలను అంబరాన్ని తాకేలా నిర్వహి�