ప్రజా కవి కాళోజీ నారాయణరావు మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్�
నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రి�
సర్కారు స్కూళ్లలో ఢిల్లీ తరహాలో సకల సౌకర్యాలు కల్పించి సరికొత్తగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జ�
సమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. వారి సేవలు అమూల్యమైనవి.. విద్యార్థులు గురువుల బోధనలను శ్రద్ధగా విని బాగా చదవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు శ్రమించాలి.’ అని పంచాయతీరాజ్
నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన
‘కనీసం 14 ఫీట్ల ఎత్తు ఉండాలె.. గల్లీల్లో ఏ వినాయకుడు లేని విధంగా బాగుండాలి.. ఈ విషయంలో తగ్గేదేలే’ అంటూ వినాయక ప్రతిమల కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది యువత. చవితి పండుగకు మరో నాలుగు రోజులే ఉండటంతో.. పది రోజుల ముంద
సిటీ కాలేజీ విద్యార్థులెందరో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిటీ కాలేజీ వందేళ్ల వసంతోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం మంత్రి హరీశ్
మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలో కైలాస్ శిఖర గుట్టలోని మహాదేవుని ఆలయం గోశాల వద్ద తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ ఉత్సవాలు గురువారం ముగిశాయి. తీజ్ (గోధుమ) మొలకలను మహిళలు నెత్తిన పెట్టుకొని సంప్రదా
హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీ కృష్ణుడు దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ ప
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగ గురువారం ఆమనగల్లు పట్టణంలో అంబరాన్నంటింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ, పోచమ్మలకు మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, నైవేద్యాన్ని సమర్పించి ప్ర�