తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 (1948)ను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి నాడైన శుక్రవారం అన్
యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పటాలంలో కమాండెంట్ ఏకే. మిశ్రా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు వేళయింది. నేటి నుంచి మూడు రోజులపాటు అబ్బురపడేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, మహిళలు, యువతీయువకులతో భ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటల
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట �
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు, ప్రత్యేక అధికారులు,
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాల పట్టణంలో ఈ నెల 16న నిర్వహ�
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాలుకాస్థాయి అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమా�
రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర�