హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి క్రిస్మస్ కేక్ను కట్చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, శంకర్ లూక్, బిషప్లు జాన్ గుత్తి, నెహెమియా, ఎల్డీసీ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.