‘నేతన్నల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు అధికశాతం సిరిసిల్లకే ఇచ్చి కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించాలి.
మండలంంలోని పూడురు గ్రామంలో మంగళవారం క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గ్రామానికి చేరుకొని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Christmas | సోమవారం క్రిస్మస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సైతం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నార�
అంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు. తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి 2.30 లక్షల మంది బలయ్యారు. సరిగా 19 ఏండ్ల క్రితం ఇదే రోజున ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.
వారంతం సెలవులకు అనుగుణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తారు. వివిధ రాష్ర్టాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి.
జీసస్ జన్మించిన బెత్లెహాంలో క్రిస్మస్ కళతప్పింది. ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు పోటెత్తుతారు. కానీ ఈ ఏడాది ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల యాత్రికులు ఇక్కడికి రాలేదు.
ఏసుక్రీస్తు అందరికీ ప్రభువని దైవ సందేశకులు ఉపదేశం చేశారు. క్రీస్తు జన్మదినం యావత్ ప్రపంచానికి పండుగ రోజు అని అన్నారు. అందుకని ఆయన చూపిన మార్గంలో ప్రజలు ముందుకు సాగాలని ఉపదేశించారు. ఖమ్మం నియోజకవర్గవ్య�
మండల కేం ద్రంలోని ఎంబీ చర్చిలో సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి క్రైస్తవులు చర్చిలో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చిలో కేక్కట్ చే సి పండుగను ఘనంగా నిర్వహించ�
స్మస్ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈ పండుగను అందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని సూచించారు.