KTR | రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పాలమూరు బిడ్డ.. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి ఏం లాభం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి. నీ నాగర్కర్నూల్లో పాలమూరులో ఇయ్యళ్ల రైతులు �
ktr | అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎన్నికలు రాగానే ప్రజలు అయోమయానికి గురికావొద్దు. గందరగోళంలో ఓటేస్తే ఆగం అవుతారని కేసీఆర్ చెప్పారు. అధికారం రావడం పోవడం రోటీన్గా జరిగేదే. పాలమూరు బిడ్డను, ప్రజల గోస తీరుస�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ
KCR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సం ఘనంగా నిర్వహించారు. రజతోత్సవ ముగింపు వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ నాయకులు సా�
కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నాలుగేండ్ల కిందట బీఆర్ఎస్గా రూపాంతరం చెంది నేటికీ 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగిడుతున్న వేళ ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలకు పార్టీ సిద్�
KTR | కేసీఆర్ అప్పు ఎందుకు చేసిండంటే 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు వేయడానికి అప్పు చేసిండు. కేసీఆర్ 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారు. వెయ్యి గురుకుల పాఠశాలలు
ఉద్యమ సమయం నుంచి తెలంగాణ జనహృదయ నేత కేసీఆర్ ఏమి చేసినా అదొక సంచలనమే. ఆయన ప్రతి అడుగూ ఎన్నో ఊహాగానాలకు తావిస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్తే, ఏమి మంతనాలు జరుపుతారో అని పరాయి శక్తుల గండెల్లో గుబులు పుడుతుంది.
KTR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ను కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తప్ప ఎప్పుడూ గౌరవించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు.
Ambedkar Jayanti | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. పుష్పాం�
సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శనివారం జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
‘పోరాడి తెచ్చుకొన్న తెలంగాణలో ఆంధ్రా అధికారులు పెత్తనమేంది? వారి తీరుతో తెలంగాణ ఉద్యోగులకు తీరని శాపంగా మారింది. ఏపీ ఉద్యోగులకు ఇక్కడి కాంగ్రెస్ సర్కార్ కీలక పోస్టింగ్లు ఇచ్చి మన రాష్ట్ర అధికారులను
రాష్ట్రంలోని గ్రామీణ ఆశా కార్యకర్తలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. గురువారం తెలంగాణభవన్లో ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక�