ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ సీటు కూడా దక్కించుకోలేక గల్లంతైందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
KTR | తెలంగాణ మట్టితో మమేకమైన వాళ్లకు.. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్లకు.. ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగులేసిన వాళ్లకే జాతి అంటే ఏంటో తెలుస్తది. జాతి గౌరవమంటే ఏంటో తెలుస్తది. సకలజనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి
KTR | మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఆనాడు ఉన్నదల్లా ఒక్కటే.. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం, ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం.. ఇది మాత్రమే కేసీఆర్ను మొండి �
KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను తెలంగాణభవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
అధికార కాంగ్రెస్ రౌడీయిజం ఎక్కువ కాలం నడువదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వారి తరహాలో వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు’ అని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు.
KCR Birthday | ఈ నెల 17 న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, ఆయన పాలనలో వారికి స్వర్ణయుగం నడిచిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. శనివారం ఆమె తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సేవలాల్ మహరా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆమె మీడియాతో �
తెలంగాణ భగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణు�
BRS | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్