KTR | రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని అన్నారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎం�
KTR | 30 నెలలు అయిపోయింది.. మీ పరిపాలనకు 50 శాతం మీకిచ్చిన అవకాశం అయిపోయింది.. ఇప్పటికైనా ప్రజలకు మీ ప్రభుత్వంలో మీరేం చేశారో నాలుగు మంచి మాటలు చెప్పండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హితవు పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకొంటూ జిల్లాకు చెందిన బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
నల్లగొండలో కాంగ్రెస్ సభ కామెడీ షోను తలపించిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, చిరుమర్తి లింగయ్య, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూద�
ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
‘మైనంపల్లి హన్మంతరావు తస్మాత్ జాగ్రత్త.. కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలు మానుకో. బీఆర్ఎస్ చేతిలో 50 వేల మెజారిటీతో చిత్తుచిత్తుగా ఓడిపోయిన నీకు కేటీఆర్ను విమర్శించే అర్హత ఎక్కడిది? మతిస్థిమితం కోల్పో�
తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించారు. జయశంకర్సార్ స్ఫూర్తితో పోరాడి కాంగ్రెస�
హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం వెనుక సీఎం రేవంత్రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
KTR | తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యా�
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను తక్కువ చేసి చూస్తే ఊరుకునేప్రసక్తే లేదని కాంగ్రెస్ సర్కార్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ �
Talasani Srinivas Yadav | తెలంగాణ భవన్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేల�
జగిత్యాల జిల్లా మామిడికి మరోసారి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జగిత్యాల మామిడి పండ్ల ప్రదర్శనతోపాటు విక్రయ కేంద్రాన్�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస