Talasani Srinivas Yadav | తెలంగాణ భవన్లో జరిగిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేల�
జగిత్యాల జిల్లా మామిడికి మరోసారి దేశవ్యాప్త గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జగిత్యాల మామిడి పండ్ల ప్రదర్శనతోపాటు విక్రయ కేంద్రాన్�
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస
రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి పునరంకితమై కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే 2028 సంవత్సరంలో కాంగ్రెస్ దరిద్రాన్ని తరిమి కొడుదామని, కేసీఆర్ను మళ్లీ సీఎంగా చేసుకుందామని, మళ్లీ మన తెలంగాణను బంగారు తెల�
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ముస్తాబైంది. గులాబీ రంగు తోరణాలతో కళకళలాడుతున్నది.
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సుమన్పై కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు శనివారం తెల�
రైతు డిస్కమ్ పేరిట ఉచిత కరెంట్కు కాంగ్రెస్ సర్కార్ ఉరివేసే కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు.
యూత్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలిచ్చి దగా చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. ఈ నెల 30న కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాం.
రాజన్న సిరిసిల్ల, మే 22 ( నమస్తే తెలంగాణ) : న్యాఫ్స్ కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మరోసారి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేసీఆర్ కప్ విజేతగా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టుకు ఆయన రూ.1 లక్ష అందజేశా�
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీకారం చ
కేంద్ర మంత్రి బండిసంజయ్ కొడుకు భగీరథ్ దుర్మార్గానికి బలైపోయిన బాలిక ఆర్తనాదాలు మోదీకి వినిపించలేదా అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు.
సిరిసిల్ల, మే 19: బీఆర్ఎస్ సీనియర్ నేతలు వల్లకొండ వేణుగోపాల రావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మోతె మహేష్ యాదవ్లు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు ఆకాంక్షించారు.