Dasoju Sravan | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాఫిక్ చలాన్లను ఆటోడెబిట్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి వసూలు చేయాలని సీఎం పోలీసులకు
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో శేరిలింగపల్లి నియోకవర్గానికి చెందిన పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి వచ
KTR | కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. గురవారం ఉదయం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా�
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. ఇవాళ తెలంగాణభవన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో పలువురు నాయకులు చేరిన స
KTR | భారతదేశ చరిత్రలోనే అత్యంత కుసంస్కార పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలోని చెన్నంబావికి చెందిన సర�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలువురు నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగా�
Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణశాసనం రాసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ వన్ విలన్ అ
Harish Rao | ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్ రావు తెలంగాణ భవన్లో ఇవాళ ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర�
Savitribai Phule | మహిళా విద్యకు పునాది వేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రి బాయి ఫూలే అని మాజీ మంత్రి, అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Harish Rao | సీఎం రేవంత్రెడ్డికి అవసరాల కొద్ది మాటలు మార్చడం అలవాటేనని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతడని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
తెలంగాణభవన్లో శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.