రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
29 కార్మిక చట్టాలను కుదించి కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాల్సిందేనని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్కోడ్లు తెచ్చి కార్మికుల �
రెండేండ్ల పాలనలో దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ధోకా ఇచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆరు వేల పింఛన్ ఇస్తామని, వెల్ఫేర్బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపిందని ఆరో�
Patnam Narender Reddy | కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్న�
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. గాంధేయ మార్గంలో ఆయన ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెల
Deeksha Divas | హైదరాబాద్ తెలంగాణ భవన్లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్�
దోపిడీదారులు, అక్రమార్కులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సర్కారుకు సలహాదారులుగా పెట్టుకున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈమేరకు సర్వసభ్య సమావేశంతో పాటు దీక్షా దివస్ ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
రాష్ట్రంలోని రూ.5 లక్షల కోట్ల విలువైన భూములు కాజేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.
ఆటోడ్రైవర్లను కాంగ్రెస్ దగా చేసిందని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని నమ్మించి రోడ్డున పడేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదిక�