ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆమె మీడియాతో �
తెలంగాణ భగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణు�
BRS | హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసనలు చేపట్
KP Vivekananda | ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఉంటారని ప్రభుత్వానికి తెలుసు. సిట్ అధికారులను కావాలని నందినగర్లో సిట్ నోటీసులు ఇచ్చారు. సజ్జనార్ను ప్రశ్నిస్తున్నమా పార్టీ నాయకుడు హరీష్ రావు అడ్రస్ సిద్ద
అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మాగాంధీ శాంతిమార్గమే దేశానికి శ్రీరామరక్ష అని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విద్వేష ర�
Harish Rao | రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఢిల్లీ సమావేశానికి వస్తమని గతంలో ఢిల్లీకి ఉత్తరం రాసిందని, ఇప్పుడు ఆ కండిషన్లకు కేంద్రంగానీ, ఏపీ సర్కారుగానీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎగేసుకు
Harish Rao | సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. ఇవాళ్టి ఇరిగేషన్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్
Harish Rao | గోదావరి జలాల విషయంలో తెలంగాణ ద్రోహం జరుగుతున్నదని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు మర
ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. బీఆ
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ముందుగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ-ప్రజ
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు శుక్రవారం హైదరాబాద్లో సిట్ విచారణకు హాజరుకావడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. గులాబీ శ్రేణులు భారీగా తరలి
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి తుగ్లక్ పాలనను మరిపిస్తున్నాడని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. తుగ్లక్ రాజ్యంలోలాగా ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. తన 35 ఏ
తెలంగాణలో పగ, ప్రతీకారాలతో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇది నోటీసుల, నోటిదూల సర్కార్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మె�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.