రాష్ట్రంలోని గ్రామీణ ఆశా కార్యకర్తలకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. గురువారం తెలంగాణభవన్లో ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక�
దేశ ఉప ప్రధానిగా డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఆదివారం తెలంగాణభవన్లో ఘనంగా జగ్జీవన్రామ్ జయంత్యుత్సవాలు నిర్వహించారు.
మూసీ పరీవాహకంలోని విలువైన భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు మూసీ సుందరీకరణ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు బండ్లగూడ �
కేసీఆర్ వ్యక్తి కాదు.. అసమాన పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన మహాశక్తి. గజ్వేల్ దాడి ఆయన క్యాంపు కార్యాలయంపైనే దాడి కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలపై జరిగిన దాడి’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వ
‘తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రెండిం తలు వ్యవసాయం పెరిగింది’ అని చెప్తూనే, మరోవైపు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయి’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటి�
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణభవన్లో ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు,
రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దా సోజు శ్రవణ్కుమార్ విమర్శించారు.
KTR | తెలంగాణ భవన్లో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు భవన్లో పూజా కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం �
Ugadi | తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా రేపు (మార్చి 19న) బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పూజా కార్యక్రమం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ పంచాంగ శ్రవణ కార్
అసెంబ్లీ ఎన్నికల ముందు మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కాంగ్రెస్ ధోకా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనారిటీలను కాంగ్రెస్ �
రాష్ట్రంలోని నీరా కేఫ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీ డియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కులవృత్తులను ఆద
KTR | కాంగ్రెస్ పార్టీ అంటేనే మాయగాళ్ల పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీపైన, వారి సర్కారుపైన విమర్శ