22ఏ నిషేధిత జాబితాలో ఆస్తులు చేరి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణభవన్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోల్ లీడర్ హరీశ్రావు డిమాండ్ చేశారు.
Harish Rao | ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
Harish Rao | మీ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత హరీశ్రావు ప్రజలకు హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా, కష్టార్జితంతో సంపాదించిన �
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ పేరిట దోపిడీకి తెరతీసి, అడ్డగోలుగా ప్రజల ఆస్తులు, భూములను నిషేధిత జాబితాలో పెట్టి కమీషన్లు దండుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు
Dasoju Shravan Kumar | తెలంగాణ గాంధీ కేసీఆర్ తన వెంట్రుక పీకలేడని రేవంత్ రెడ్డి మాట్లాడతాడా..? తన నెత్తి మీద తనే చేయి పెట్టుకొని రేవంత్ రెడ్డి మసి అయిపోతాడు. రేవంత్ రెడ్డి భాషే రేవంత్ ను భస్మం చేస్తుంది . రేవంత్ రెడ్డిని
Y Sathish Reddy | యువతను ఆకర్షించే విధంగా క్రికెట్ మ్యాచ్ల పేరు మీద స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ములుగు ప్రీమియర్ లీగ్ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండు. ఇది యూట్యూబ్ లైవ్లో కూడా ఓ లింక్ వస్తుం�
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగంచేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూద�
KTR | అన్నా ఉద్యోగులకు మంచి బట్టలు పెట్టి, ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటదనే ఒక మంచి కార్యక్రమం గురించి తలసాని సాయి కిరణ్ చెప్పాడు. నాకు చెప్పడమే కాకుండా ఈ కార్యక్రమానికి మొత్తం సూత్రధారిగా వ్యవహారం చేశాడు. ఇంత
రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. స�
తెలంగాణ భవన్.. 2006 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమ నిషాన్. 2014 జూన్ నుంచి భవిష్యత్తు తరాలకు తెలంగాణ షాన్. తెలంగాణ కళావారసత్వ ప్ర తీక. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ జీవధార. తెలంగాణ నిలువెత్తు ధిక్కార సంతకం.
ఏపీ ప్రభు త్వం పోతిరెడ్డిపాడు నుంచి నిత్యం 30వేల క్యూసెక్కుల నీటి ని తరలిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.