తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో నిర్వహించిన జయంతి వేడుకలో కేటీఆర్తో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు.
హైడ్రా పేరిట సర్కార్ పెద్దలు దందాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దోళ్లకు దాసోహమవుతున్న హైడ్రా.. పేదలపై ప్రతాపం చూపుతున్నదని ధ్వజమెత్తార
RS Praveenkumar | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురై వైద్యం పొందుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నామంచి పేరు
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రెజ్లర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో కుస్తీ పోట�
రేవంత్రెడ్డి పాలన పూర్తిగా అరాచకమయమైందని, ఆర్థిక అరాచకవాది చేతిలో రాష్ట్రం ఆగమైపోతున్నని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లా�
పాతబస్తీలో బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అలీ మస్కతి తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో అలీ మస్కతి ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, క�
దాశరథి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. దాశరథి ఆలోచన విధానాన్ని కేసీఆర్ ఎల్లప్పుడు ముందుకు తీసుకెళ్లారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని దేశాయిపేట యువ నాయకుడు మొరిల్ శ్రీనివాస రావు నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న సందర్భంగా ఉమ్మడి కోటగిరి
కాంగ్రెస్ ప్రభుత్వ నయవంచనకు నిరసనగా శనివారం నిరుద్యోగులు, విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్నగర్లో భారీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మ�
పాలన చేతగాక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక సీఎం రేవంత్రెడ్డి హంతకుడి భాష మాట్లాడుతున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు.
‘రేవంత్రెడ్డి.. మా రక్తం తీసుకొని నీ రక్తదాహం తీర్చుకో.. కానీ కండ్ల ముందర పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతున్న రైతాంగానికి నీళ్చిచ్చి ఆదుకో’ అంటూ బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది.