KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో పోలీసులు ఐదంచెల భద్రత అమలు చేస్తున్నారు
KTR |హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. నందినగర్లోని తన నివాసం నుంచి ఆయన తెలంగాణ భవన్కు ర్యాలీగా బయల్దేరారు. కేటీఆర్ వెంట హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు
KTR | పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే.. ఢిల్లీకి సంచులు మోస్తరు గంతే. ఇక్కడున్నోళ్లకు ఏం ఇయ్యరు. తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్దారు
KTR | పంచాయతీ ఎన్నికల్లో 40 శాతం సర్పంచులను గెలిచామని.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నామని.. శివరాత్రి �
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వ
Dasoju Sravan | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రాఫిక్ చలాన్లను ఆటోడెబిట్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల నుంచి వసూలు చేయాలని సీఎం పోలీసులకు
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ తెలంగాణ భవన్లో శేరిలింగపల్లి నియోకవర్గానికి చెందిన పలువురు నాయకులు వివిధ పార్టీల నుంచి వచ
KTR | కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. గురవారం ఉదయం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నా�
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. ఇవాళ తెలంగాణభవన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో పలువురు నాయకులు చేరిన స
KTR | భారతదేశ చరిత్రలోనే అత్యంత కుసంస్కార పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలోని చెన్నంబావికి చెందిన సర�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పలువురు నేతలు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగా�
Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణశాసనం రాసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ వన్ విలన్ అ
Harish Rao | ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ అంశంపై హరీశ్ రావు తెలంగాణ భవన్లో ఇవాళ ఉదయం 11 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర�