KTR | కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ రాజ్పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు
తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ ఒక అపూర్వ ఘట్టమని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో మిలియన్ మార్చ్ను నిర�
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే మహిళలకు న్యాయం జరిగిందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం, భగీరథ లాంటి పథకాలకు అం�
అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్డోర్ అడ్వైర్టెజింగ్ మీడియాను కూడా ధ్వంసం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు.
Dasoju Shravan kumar | ఒకే పేపర్తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్(సీపీ) గౌస్ ఆలం ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై, ఆయన ఉద్యమాన్ని నడిపిన తీరుపై పలు దేశాల్లో మేధోవర్గం చర్చిస్తున్నది. తాజాగా ఇటలీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కేసీఆర్ గురించి, ఆయన జీవిత చరిత్ర గుర�
ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ సీటు కూడా దక్కించుకోలేక గల్లంతైందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
KTR | తెలంగాణ మట్టితో మమేకమైన వాళ్లకు.. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్లకు.. ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగులేసిన వాళ్లకే జాతి అంటే ఏంటో తెలుస్తది. జాతి గౌరవమంటే ఏంటో తెలుస్తది. సకలజనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి