KTR | తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Telangana Bhavan | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు.
KTR | పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘నా లాంటి యువతకు మీరే స్ఫూర్తి’ అని కేటీఆర్ను ఉద్దేశించి సయీదా ఫాతిమా పేర్కొన్నారు. అమెరికాలో రాజనీతి శాస్త్రం చదివేందుకు వెళ్లే ముందు ఆమె సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే
ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుంటారని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సంజయ్ వెల్లడించారు.
బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ‘అసలు తెలంగాణకు అక్కరకు రాని, ఈ ప్రాంత ప్రజలకు అక్కరేలేని పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాదు కద�
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై గులాబీ శ్రేణుల్లో ధైర్యం నింపార
KTR | ‘నాట్లు వేసేటప్పుడు ఇవ్వకుండా ఓట్లువేసే టైముకు రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన 20 నెలలో ఒకసారి మాత్రమే రైతుబంధువేసి దానికి సంబరాలు చేసుకోవాలని చెప్తున్నాడు’ అని కేటీఆర్ మండి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంత్యుత్సవాలను తెలంగాణ భవన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శతజయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవ�
గద్దెనెక్కిన తర్వాత 48 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏం సాధించారో, ఎన్ని నిధులు తెచ్చారో వెంటనే శ్వేతపత్రం విడుదలచేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి డిమాండ్ చేశా
సింగరేణి గనుల ప్రైవేటీకరణకు బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై ఉద్యమిద్దామని బొగ్గుగని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్�