బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆదివారం తెలంగాణభవన్లో జరుగనున్నది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 21న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈ నెల 17న సాయంత్రం 6:30 గంటలకు మహాపడిపూజ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్యాదవ్ వెల్లడించారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాపడిపూజక�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
29 కార్మిక చట్టాలను కుదించి కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్కోడ్లను రద్దుచేయాల్సిందేనని కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్కోడ్లు తెచ్చి కార్మికుల �
రెండేండ్ల పాలనలో దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ధోకా ఇచ్చిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆరు వేల పింఛన్ ఇస్తామని, వెల్ఫేర్బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపిందని ఆరో�
Patnam Narender Reddy | కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్న�
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణ
ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. గాంధేయ మార్గంలో ఆయన ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెల
Deeksha Divas | హైదరాబాద్ తెలంగాణ భవన్లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పూలమాల వేసి నివాళులర్�
దోపిడీదారులు, అక్రమార్కులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సర్కారుకు సలహాదారులుగా పెట్టుకున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.