మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్తో పాటు పార్టీ నేతలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించడ
తెలంగాణ భవన్ (Telangana Bhavan) వద్ద కాంగ్రెస్ సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పుట్టిన రోజు సదర్భంగా హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద అభిమానులు, పా
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో (Telangana Bhavan) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హరీశ్ రావుతో కలిసి మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రతిపక్ష నేత మధు
బీఆర్ఎస్పై కొందరు వ్యక్తులు, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారి కుట్రలు ఎన్నటికీ సాగవని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చ�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ భవన్తోపాటు, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలు, నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టుల కోరిక మేరకు వారితో శాంతి చర్చలు జరపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
KTR | జూన్ 2వ తేదీన తెలంగాణ భవన్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అన్ని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలతో పాటు నియోజకవర్గాలు, మున్స�
Rega Kantha Rao | కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత గిరిజన, ఆదివాసీల బతుకులు ఆగమయ్యాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎం రేవంత్మాత్రం గప్పాలు కొడుతూ పబ్బం గడపుతున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రజలనే కాదు.. న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జీవితాంతం కార్మికుల హక్కులు, వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతిగా నిలిచిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం కంకణబ�
Telangana people | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) కు చెందిన ప్రజలు కూడా �
KTR | కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేత నాయిని నాయిని నరసింహారెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో నాయిని నరసింహారెడ్డి జయంతి క�