Bonalu | అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాష్ట్ర బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు.
బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయనను అరెస్టు చేయగా.. పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అనుమతి లేకుండా ప�
ప్రజల తరపున ప్రశ్నిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ దురుద్దేశంతోనే అరెస్టు చేశారని మండలిలో బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత మధుసూధనా చారి (Madhusudhana Chary) విమర్శించారు. కౌశిక్ రెడ్డి అరెస�
Helpline | ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న.. పర్యటనలో ఉన్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేంద
Telangana Bhavan | ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలం�
అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కారు తీరు. పరిపాలనలో అసమర్థతను, వైఫల్యాలను ప్రతిపక్షం ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక.. ఇంజినీర్లపై ఆంక్షలు విధిస్తున్నది. ఎవరితోనూ మాట్లాడవద్దు? స�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయిన సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోటెత్తారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గులాబీదళం అండగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటూ వెన్నంటి నడిచింది. ప్రతీ క్షణం ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ మరోసారి విచారణకు పిలవడంపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఏసీబీ ఆ
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు.