KTR | కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేత నాయిని నాయిని నరసింహారెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో నాయిని నరసింహారెడ్డి జయంతి క�
Telangana Bhavan | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాల్లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థులు, పౌరులు పెద్దసంఖ్యలో ఢిల్లీలోని తెలంగాణ భవన్కు చేరుకుంటున్న
Telangana Bhavan | కశ్మీర్ ఎస్యూ, శ్రీనగర్ ఎన్ఐటీ, పంజాబ్లోని ఎల్ఎఫ్ యూ, ఐఐటీ జమ్ములో రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బిక్కుబిక్కుమం టూ స్వస్థలాలకు
అంతర్జాతీయ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
ఉద్యోగులను, ప్రజలను వేరు చేసే కుట్రలు చేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కాల్చుకుతింటారా? కోసుకుతింటారా?’ అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను ఉద్దేశించి సీఎం రేవం�
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఏది స్థిరంగా లేదు.. ఆయన కుర్చీ కూడా స్థిరంగా లేదు
KTR | సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు హెలికాప్టర్ను షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారని కేటీఆర్ విమర్�
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యక్తిగతంగా దూషిస్తే నాలుక చీరేస్తామని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
KTR | ఈ 17 నెలల కాలంలో తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నయ్ ఎట్ల..? అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసింది అంటున్నవ్.. మరి �
KTR | పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీ
KTR | ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ, డీఏలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలను ముందు విలన్లుగా చిత్రీకరిస్తారా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
భగీరథుడి స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను పంచారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కొనియాడారు.
కుల, జనగణన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని కుట్రలకు తెరలేపాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తూ బలహీనవర్గాలకు �