ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లక్ష్మీనారాయణస్వామి ఆలయం జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మారుమోగింది. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగగా.. భక్తులు ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకున్నారు
దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత ఆలయంలో ఆదివారం కార్తీక మాసం బహుళ పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, నదిలో కార్తీక దీపాల�
తెలంగాణ పులిబిడ్డ గర్జించింది. ఢిల్లీ పీఠం దద్ధరిల్లేలా తీర్పునిచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ విజయ దుందుభి మోగించింది. ప్రతి రౌండ్లోనూ ఆధి
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్�
కోటి దీపోత్సవంలో భాగంగా ఐదో రోజు శుక్రవారం ఇంద్రకీలాద్రి శ్రీ గంగా, దుర్గా మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. రచన టెలివిజన్ అధినేత, కోటి దీపోత్సవ నిర్వాహకులు తుమ్మల నరేంద్ర చౌదరి, ర�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం, జిల్లా అటవీ శాఖ కార్యాలయాల్లో సర్ధార్ వల్లాభాయ్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, సీసీఎఫ్ శరవ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ�
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ఉన్నతాధికారులు కొనియాడారు. వారి స్ఫూర్తితో సమాజంలో శాంతిస్థాపనకు పునరంకింతం కావాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు
దీపావళి పండుగకు బంతిపూలు సరికొత్త అందాలను తెచ్చి పెడుతాయి. దీపాల వెలుగులు రాత్రి వేళ మెరిస్తే.. ముద్దబంతులతో అలంకరించిన ఇండ్లలో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తుంది. అంతటి అందాలను తెచ్చే బంతిపూల సాగు కోసం
శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించ
మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో గోండ్గూడ, ధుర్ముగూడ గ్రామాలకు చెందిన గుస్సాడీలతో పాటు బృందం సభ్యులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రాదేవి ఆలయానికి శుక్రవారం తరలివచ్చి�
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. సంఘవిద్రోహశక్తులను తుదముట్టించేందుకు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల సంరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు �
ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజన గ్రామాల్లో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో ఏత్మాసూర్ పేన్ దేవతలకు భోగి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. మండలంలోని పోల్లుగూడలో ఏత్మాసూర్ పేన్ దేవతలు (అకాడ పేన్ దేవతలు) ఉన్న ఇ�
పోలీస్.. ఈ పదమే గంభీరం. తెగువకు.. త్యాగానికి పర్యాయం.. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మాత్రం మేల్కొని, కాపలా కాస్తుంటారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఎందరో ప్రాణ త్యాగాలు చేయగా, వారిని స్మరించుకునే ర�