లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజే
Medak Church | చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా
మాది జగిత్యాల జిల్లా. ములుగులోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్లో డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభకనబర్చి గోల్డ్మెడల్ సాధించా. కెనరా బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ఆఫీసర్గా ప�
సుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్�
స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయకుడు భక్తులకు అభయహస్తం అందిస్తూ కొంగు బంగారంగా మారాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల పాలిట ఇలవేల్పుగా మారాడు. స్వామి 223వ జయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు ఘన
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగి�
కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ స
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం ప�
ధనుర్మాసం.. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగ�