ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు
జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి సంబురాలు కొనసాగాయి. రాత్రంతా నగర యువత, ప్రజలు పెద్ద ఎత్తున చౌరస్తాలకు చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయ
సంగారెడ్డి శివారులోని వైకుంఠ పుర దివ్య క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం 3గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంట
లోకానికి ప్రేమ, దయ, కరుణను పంచిన ఏసుక్రీస్తు జీవితం అందరికీ అనుసరణీ యమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందును ఏర్పాటు చేసి, క్రైస్తవులకు కానుకలను ఏటా అందజే
Medak Church | చారిత్రక మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉదయం 4.30 గంటలకు మొదటి ఆరధన నిర్వహించారు. ఏసు క్రీస్తు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా
మాది జగిత్యాల జిల్లా. ములుగులోని హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్లో డిగ్రీ పూర్తి చేసి ఉత్తమ ప్రతిభకనబర్చి గోల్డ్మెడల్ సాధించా. కెనరా బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ఆఫీసర్గా ప�
సుక్రీస్తు జన్మదినం సందర్భంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే క్రిస్మస్ వేడుకకు మెదక్ చర్చి ముస్తాబవుతున్నది. ఆదివారం నిర్వహించనున్న వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు వివిధ రాష్�
స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధి వినాయకుడు భక్తులకు అభయహస్తం అందిస్తూ కొంగు బంగారంగా మారాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల పాలిట ఇలవేల్పుగా మారాడు. స్వామి 223వ జయంతి ఉత్సవాలు ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు ఘన