పర్వతగిరి పర్వతాల శివాలయ పునఃప్రతిష్ఠాపన వేడుకలు రెండో రోజు గురువారం కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శివాలయంలో ఉదయం వేద సృష్టి, దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు �
13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్ర ధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం�
అందరూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి గణతంత్ర వేడుకలను జయప్రదం చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ ఆదేశించారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జ�
సంగారెడ్డి శివారులోని వైకుంఠపుర దివ్య క్షేత్రంలో గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడి వరదాచార్యుల ఆధ్వర్యంలో కన్నులపండువగా కల్యాణోత్సవాన్ని నిర
శ్రీగోదా రంగనాథస్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గురువారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్గూడలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ వైష్ణవ సేవాసమితి అధ్యక్షుడు కాండూరి నరేంద
స్వామి వివేకానంద మార్గం నేటి యువతకు అనుసరణీయమని పలువురు వక్తలు అన్నారు. గురువారం స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్ప�
సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు