యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగి�
కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ స
‘కులం, మతం, జాతి, వర్గం అనే వివక్ష లేకుండా అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ‘జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణను సాధించి ఒక అభ్యుదయ పథంలో నిలబెట్టగలిగాం.. ఈ రోజు జై భారత్ నినాదంతో మనందరం ప�
ధనుర్మాసం.. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం. దివ్య ప్రార్థనకు.. సూర్యోదయానికి ముందే విష్ణువు ఆరాధనకు.. అత్యంత పవిత్రమైనదీ మాసం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే భోగి పండుగ వరకు కొనసాగ�
ఈనెల 31న నిర్వహించే న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం నిర్వాహకులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం శనివారం పండుగలా జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తల సంబురాల మధ్య వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాలు గులాబీమయం అయ్య�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబురాలు నిర్వహించుకున్నారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినుపించుకున్నారు. పార్టీ శ్రేణులు మండల కేంద
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపింది. ఈ మే�
సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత�
Shikhar Dhawan | టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ 37వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్, ఇతర ఆటగాళ్లతో కలిసి కేక్ కట్చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ�
FIFA World Cup | ఫిఫా ప్రపంచకప్ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతోంది. టైటిల్పై కన్నేసిన జట్లు ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా ఫిఫా వరల్డ్ కప్లో ఇరాన్ ఆట ముగిసింది. యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన ఘనుడు కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి అన్నారు. దీక్షాదివస్ సందర్భంగా మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్(బీఆ
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది అంశాల్లో పాఠ శాల విద్యార్థులకు ‘కళా ఉత్సవం’ పోటీలు నిర్వ హించారు. బుధవారం ఉత్సాహంగా జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా �
కార్తీక బహుల ఏకాదశిని పురస్కరించుకొని దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భ�