సంగారెడ్డి శివారులోని వైకుంఠపుర దివ్య క్షేత్రంలో గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడి వరదాచార్యుల ఆధ్వర్యంలో కన్నులపండువగా కల్యాణోత్సవాన్ని నిర
శ్రీగోదా రంగనాథస్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గురువారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్గూడలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ వైష్ణవ సేవాసమితి అధ్యక్షుడు కాండూరి నరేంద
స్వామి వివేకానంద మార్గం నేటి యువతకు అనుసరణీయమని పలువురు వక్తలు అన్నారు. గురువారం స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్ప�
సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరారు
జిల్లా కేంద్రంలో ఆదివారం కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి సంబురాలు కొనసాగాయి. రాత్రంతా నగర యువత, ప్రజలు పెద్ద ఎత్తున చౌరస్తాలకు చేరి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయ
సంగారెడ్డి శివారులోని వైకుంఠ పుర దివ్య క్షేత్రం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైయింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఉదయం 3గంటల నుంచే ఆలయంలో శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 5గంట