నేటి యువతకు దివంగత భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్రామ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జగ్జీవన్రామ్ జయంతిని బుధవారం జిల్లా వ్యాప్తం�
తెలుగు సాహిత్య ప్రముఖుల శత జయంతి ఉత్సవాలు, తెలుగు భాషపై నిర్వహించే జాతీయ సదస్సుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పండుగను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది పండుగను ప్రజలు ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా జరుపుకున్నా�
రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పుట్టిన రోజు వేడుకలను మహబూబ్నగర్ నియోజకవర్గ వ్యా ప్తంగా అంగరంగ వైభవంగా అభిమానులు జరుపుకొన్నారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారద, క�
నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో రెండు రోజు�
హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నా
నిరంతర ప్రయత్నంతోనే విజయతీరాలకు చేరుకోవచ్చునని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఎంత
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానంతరం తొలిసారి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రోజుకో రూపంలో దర్శనమిస్తున్న యాదగిరీశుడు ఆదివార�
సమాజ శ్రేయస్సే సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో జగదాంబదేవి ఆలయం వద్ద సంత్ సేవాలాల్ 28
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 69వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక
తెలంగాణ సాధకుడు, అపరభగీరథుడు సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రజాప్రతినిధులు, నాయకులు కేకులు కోసి, స్వీట్లు పంచి, పటాకులు కాల్చారు. కే
ఏడుపాయల్లో మూడు రోజుల పాటు మహా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు