కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాళేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు, ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో వీడ్కోలు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కా�
సింగరేణి కార్పొరేట్ ఆదేశాల మేరకు ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయం నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జీఎం కార్యాలయ ఉద్యోగులకు జనపనారా సంచుల పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోర్టు ఆవరణలో న్యాయమూర్తి అరుణ్ క
బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్�
NTR Birth Anniversary | నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివి అన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పేదలకు రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి సుపరిపాలన �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అన్ని శాఖల అధ
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కీటకిటలాడింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు ఆలయాలలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శ్రీసీతా
కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి పల్లెలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గడియారం సత్యనారాయణ శర్మ, గడియారం మనోజ్ శ
బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు మందుల కోసం ఖర్చు చేయడం కంటే అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు దివ్యమైన ఔషధంగా నవ్వు తే చాలు అన్నార�
మండలంలోని రాఘవాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఎన్ పీడీసీఎల్ భవన సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ అధికారుల సమావేశంలో మే1నుంచి 7వరకు వారం పాటు జరిగే విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్ ను ఎన్ పీడ�