సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఈనెల 31న నిర్వహించే న్యూ ఇయర్ ఈవెంట్స్ కోసం నిర్వాహకులు ఈనెల 23 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
ఈవెంట్ నిర్వాహకులు తమ దరఖాస్తులను కమిషనరేట్లోని ఇన్వార్డ్లో గడువులోపు సమర్పించాలని సూచించారు.