తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరవనిత ఐలమ్మ జీవితం, రజాకార్లపై ఆమె చూపిన పోరాట తెగువను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం రంగా
ఒక్కేసి.. పువ్వేసి సందమామా.. ఒక్కజాములాయె సందమామా.. శ్రీగౌరీ నీ పూజ ఉయ్యాలో.. చేయబూనితమమ్మా ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు సాగే వేడుకల్లో తొలిరోజు ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ�
ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ రానేవచ్చింది. నేడు ఎంగిలిపూలతో మొదలై, సద్దుల దాకా (అక్టోబర్ 3వ తేదీ) ఊరూరా అంబరాన్నంటనున్నది. తొమ్మిది రోజుల పాటు వాకిళ్లన్నీ పూదోటలుగా కానుండగా, ‘బతుకమ్మ.. బతుక�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో మహిళా, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ భారతీహోళికేరి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో
స్వాతంత్య్ర సమర యోధుడు, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో దళిత శక్తి ప్రోగ్రామ్, తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో కొండా లక్�
రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన బొడ్డెమ్మ వేడుకలు ఊరూరా ఘనంగా కొనసాగుతున్నాయి. బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. అంటూ వాడవాడనా ఆడబిడ్డలు సందడి చేస్తున్నారు. పితృ అమావాస్య వరకు వేడుకలు నిర్వహిస్తుండగ�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా సాగాయి. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేడు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు సెప్టెంబర్ 17 (1948)ను పురస్కరించుకొని నగర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలి నాడైన శుక్రవారం అన్
యూసుఫ్గూడ ఫస్ట్ పోలీస్ బెటాలియన్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రథమ పటాలంలో కమాండెంట్ ఏకే. మిశ్రా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు వేళయింది. నేటి నుంచి మూడు రోజులపాటు అబ్బురపడేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, మహిళలు, యువతీయువకులతో భ
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 15వేల మందితో మధ్యాహ్నం 12 గంటల
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట �