తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియో�
కనీవిని ఎరుగని రీతిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట �
తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యత, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు, ప్రత్యేక అధికారులు,
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని పరకాల పట్టణంలో ఈ నెల 16న నిర్వహ�
ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో
జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాలుకాస్థాయి అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమా�
రాష్ట్ర ప్రభుత్వం మూడురోజులపాటు ప్రకటించిన సమైక్యతా వజ్రోత్సవ వేడుకలకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం ఏర�
ప్రజా కవి కాళోజీ నారాయణరావు మహోన్నత వ్యక్తి అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్�
నవ రాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిమజ్జన ప్రక్రి�
సర్కారు స్కూళ్లలో ఢిల్లీ తరహాలో సకల సౌకర్యాలు కల్పించి సరికొత్తగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జ�
సమ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. వారి సేవలు అమూల్యమైనవి.. విద్యార్థులు గురువుల బోధనలను శ్రద్ధగా విని బాగా చదవాలి.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు శ్రమించాలి.’ అని పంచాయతీరాజ్