కృష్ణకాలనీ, అక్టోబర్ 23 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆదివారం సంబురాలు జరుపుకొన్నారు.
టీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.