NEET-PG 2025 | దేశ వ్యాప్తంగా జూన్ 15న జరుగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను రెండు షిఫ్టులకు బదులుగా ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. పూర
గ్రామ పాలన అధికారుల పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం ప్రకటనలో తెలిపారు. గ్రామ పాలన అధికారుల నియామకం కోసం స్క్రీనింగ్, అర్హత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పూ�
గ్రామ పాలన అధికారి పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్రామ పాలన అధికారి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో శనివ�
Student Suicide | స్కూల్ ఫీజు బకాయి ఉన్నందుకు ఒక విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. ప్రిన్సిపల్, సిబ్బంది అందరి ముందు ఆమెను అవమానించారు. దీంతో ఆ బాలిక మనస్తాపం చెందింది. ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి మరణిం�
పేపర్ లీక్ నేపథ్యంలో రద్దయిన యూజీసీ నెట్ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కొత్త తేదీలను ప్రకటించింది. ఆగస్టు 21-సెప్టెంబర్ 4 మధ్య పరీక్ష నిర్వహించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈసారి ఆన
క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. మంగళవారం ఓ ఉచిత, స్వచ్చంధ ఆన్లైన్ ఇన్వెస్టర్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్ను ప్రారంభించింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల గురించి సమగ్ర రీతిలో విజ్ఞానాన్న�
ఒకవైపు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ మరోవైపు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9వ తేదీ నే నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హాల్టికెట్లు కూడా వచ
Jabalpur university | మాస్టర్స్ డిగ్రీ విద్యార్థుల పరీక్షల కోసం టైమ్టేబుల్, అడ్మిట్ కార్డులను యూనివర్సిటీ (Jabalpur university) జారీ చేసింది. అయితే పరీక్షలు నిర్వహించడం మరిచిపోయింది. దీంతో పరీక్షల కోసం వచ్చిన విద్యార్థులు ఈ �
ఐఐటీలు, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-1కు 95.8% మంది విద్యార్థులు హాజరయ్యారు. నిరుడు కూడా ఇంతేశాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం గమనార�
girl fakes kidnapping | తన మార్కుల పట్ల తల్లిదండ్రులు తిడతారని భావించిన బాలిక కిడ్నాప్ డ్రామా ఆడింది. చెల్లితో కలిసి మరో ప్రాంతానికి వెళ్లింది. తమ ఇద్దరిని కిడ్నాప్ చేసినట్లు తండ్రికి ఎస్ఎంఎస్ పంపింది. అలాగే విడి�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పరీక్షలు (TS EAMCET) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 14 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజైన బుధవారం అగ్రికల్చర్ కోర్సులకు (Agricu
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 20న ముగియనున్నది. ఇప్పటికే పలు సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది. ఇంకా సంస్కృతం, ఇంగ్లిష్ సహా మరికొన్ని సబ్జెక్టుల పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉన్నది.
JEE Main | జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల�