రాష్ట్రంలో ఎస్సెస్సీ పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరు వరకు విడుదల కానున్నాయి. టెన్త్ పరీక్ష పేపర్ల మూల్యాంకనం సోమవారంతో ముగిసింది. ప్రస్తుతం మార్కుల క్రోడీకరణ
జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలోని 35 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పేపర్-1 పరీక్షక
టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి కనిపించింది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 జరిగిన రెండో పరీక్ష క�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు అంతా సిద్ధమైంది. ఈ సారి పేపర్-1 రాసేందుకు బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. త్వరలోనే టీచర్ల భ�
తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన (ఎంఏకే టవర్స్) నిర్మాణానికి గురువారం భూమి పూజా మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్
అపజయాలకు క్రుంగిపోకుండా ఆ అనుభవం నుం చే విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సివి ల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్ సివిల్స్ అభ్యర్థులకు సూచించారు. అశోక్నగర్లోని సోసిన్ క్లాసెస్ సివి ల్స్ అకాడమీల
గ్రూప్-1 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానేవచ్చింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉ�