టీఎస్పీఎస్సీ పేపర్ల లికేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, పేపర్ కాలేజీకి పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్(డీఏవో) పరీక్ష ఖమ్మం లో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 9,456 మంది అభ్యర్థులకు 27 కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.
సైన్యంలో అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్ట్నెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గండ్ర మోహన్రెడ్డి మెమోరియల్(జీఎంఆర్ఎం) ట్రస్ట్ట్ ద్వారా ఉచిత కోచింగ్ తీసుకొని ఇటీవల వి డుదలైన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆ�
కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇటీవల ఎస్సై, కానిస్టేబుల్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో అర్హత సాధించిన అభ్యర�
గ్రూప్-1 ప్రిలిమ్స్ సందర్భంగా టీఎస్పీఎస్సీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గ్రూప్-1 పరీక్ష ఇన్విజిలేటర్లుగా వ్యవహరించే వారికి పరీక్ష నిబంధనలపై ఏ మేరకు అవగాహన ఉన్నదో పరీక్షించేందుకు ప్రత్యేకంగా ఆ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాగా, ఈ సారి అన్ని జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థు
ఉద్యోగార్థులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న గ్రూప్-1 కొలువుల పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. ఒత్తిడి, భయం, అపోహలను వీడి పక్కాప్రణాళికతో సిద్ధమైతే క�
ఈ నెల 28న కానిస్టేబుల్ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ నందన గార్డెన్లో కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ప�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు పరీక్ష జరిగింది