నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠ
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించారు
కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీఎలైట్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో పంద్రాగస్టు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప్పల సురేశ్ (55) ప్రసంగిస్తూ గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి పోయాడు
భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
ట్టణంలో శ్రావణ మాస బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో పోచమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి, పోతు లింగానికి బోనాన్ని సమర్పిం
చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వజ్రోత్సవాలను వి�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో సంస్కృతీ సంరంభం వెల్లివిరిసింది. కళాకారులు నిర్వహించిన ప్రద ర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో సందడి నెలకొంది. పటాకు లు, తారాజువ్వల వెలుగుల్లో వజ్ర�
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కళాజాత ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కళాకారులు పాడిన దే
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం పోచమ్మ బోనాలు భక్తులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పోచమ్మ బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్యే మంచ�
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్