దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
‘వరాల తల్లీ దీవించు.. కోర్కెలు నెరవేర్చి చల్లగా చూడు’ అంటూ మహిళలు మనసారా వేడుకున్నారు. శ్రావణ శుక్రవారాన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వత్రాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరలక్ష్మీవ్రతాలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండ్లలో అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేసి
సౌభాగ్యాన్ని కాపాడాలంటూ చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రత కథను పఠించి శాస్ర్తోక్తంగా పూజలు చేశారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ముత్తయిద�
తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గౌడ, బీసీ సంఘాల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం కరీంనగర్
దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రో�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి
నాగుల పంచమికి హైందవ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పంచమి నాడు నాగదేవతలను ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది హిందువుల నమ్మకం. నాగ పంచమిని మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకొ�
శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. మంగళవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలు, పుట్టల వద్దకు వెళ్లి నాగదేవతకు పూజలు చేశారు. పసుపు, కుంకుమలత�
ప్రజలకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దాని ఫలాల గురించి వివరించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఆజాదీ కా అమృత్' మహోత్సవ్లో భాగంగా సోమవారం దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర
ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, విధి వ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. రూ.23 కోట్ల వ్యయంతో 60 లక్షల మీటర్ల స్వచ్ఛమైన పాలి�