ఖమ్మం : ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో బుధవారం ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. యంబీసీ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ ఖమ్మం నగర ఉపాధ�
ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో
కొత్తగూడెం : తెలంగాణ పల్లె సంస్కృతికి బతుకమ్మ ప్రతిరూపంగా నిలుస్తుందని, ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే పూల పండుగ ఇదేనని సింగరేణి జీఎం సూర్యనారాయణ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుట్టినింటికి వచ్చి ఆడపడుచ
ఖమ్మం : ఖమ్మం జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని బాలల సదనంలో జరిగిన వేడులకు ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమశాఖ అధికారి సీహెచ్ సంద్యారాణీ, చైల్డ్
నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 9: దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూడో రోజు శనివారం వేములవాడలోని రాజన్న ఆలయంలో అమ్మవారు, బాసరలోన�
బూర్గంపహాడ్ :వాడవాడలా జరుగుతున్న బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడోరోజు మండల పరిధిలోని మోరంపల్లిబంజరతో పాటు వివిధ గ్రామాల్లో మహిళలు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా, జరుపు�
అశ్వారావుపేట: తెలంగాణ సంస్కృతికీ , సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సత్యవరపు సంపూర్ణ, పసుపులేటి ఫణీంద్ర (నాని) అన్నారు. పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత �
Bhadradri | భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగోరోజైన శనివారం అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు
మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ మందమర్రి రూరల్ : స్వరాష్ట్ర సాధన కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని
కాళోజీ జయంతి వేడుకలు | ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈఓ శోభారాణి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపారు. ఉత్
Mysuru Dasara | నిరాడంబరంగా దసరా వేడుకలు : సీఎం | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా వేడుకలను ఈ ఏడాది సైతం నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం బసవరాజ్ బొమ్మై పేర్క�