ఖమ్మం : సంక్రాంతి సెలెబ్రేషన్స్ లోభాగంగా ఎర్రుపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో వాసవీ క్లబ్, ఐకేపీల సంయుక్తాధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులపోటీలో తమ ప్రతిభను చాట�
హైదరాబాద్ : సరైన డైట్, న్యూట్రిషన్, చక్కటి ఆరోగ్యం వంటి అంశాలపై సమాజానికి అవగాహన కల్పించడానికి ఇండియన్ డైటిటిక్ అసోసియేషన్ (ఐడీఏ) 2013లోనే శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా దేశవ్యాప్తంగా” డైటిటిక్స�
అమరావతి : విశాఖలో ఆరోగ్య సేవ లో రంగంలో విశేష సేవలందిస్తున్న రైట్ కేర్ హోమ్ హెల్త్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార�
ఖమ్మం : రైతును ఆర్థికంగా బలోపేతం చేసి రాజును చేయడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న తెలిపారు. రైతుబంధు వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఖమ్�
ఖమ్మం: రైతుబంధు సంబురాలలో భాగంగా టిఆర్ఎస్ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని వివిధ పాఠశాలలో విద్యార్ధులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్వి నేతలు షేక్ బాజీ బాబా
ములకలపల్లి :రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద ఎత�
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
Raitubandhu Celebrations | రాష్ట్ర మంతటా రైతుబంధు సంబురాలు పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. యాసంగి సాగుకోసం రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
Rythu Bandhu celebrations | సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చ�
సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండ�