ములకలపల్లి : మండల కేంద్రంలో పవన్కల్యాణ్ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా నిర్వాహకులు గండి ముత్యాలమ్మ వద్ద ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ములకలపల్లి ప్రధాన సె
కడ్తాల్ : మండల పరిధిలోని బాలాజీనగర్ తండాలోని రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హారతీ, అర్చనలు, ప్రత్యేక ప
TTD | తిరుమలలో వైభవంగా గోకులాష్టమి | టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గోశాలలోని వే�
చింతకాని: మండల వ్యాప్తంగా పలుగ్రామాల్లోజరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆకట్టుకున్నాయి. నాగులవంచ రామాలయం కూడలిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కోట్టే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంల�
accident : బిహార్ రాజధాని పట్నా జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి ఇద్దరు ఎయిర్లైన్స్ ఉద్యోగులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగా�
భువనేశ్వర్, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన జగన్నాథ రథయాత్రకు కొన్ని లక్షలాదిమంది హాజరవుతుంటారు. ప్రతి ఏటా జులై మాసంలో పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగుతాయి. కరోనా కారణంగా గతేడాది భక్తులన�
ఎన్నారై | సింగపూర్లో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని నిర్వహించారు.
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వసంతోత్సవాలను ఆ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తాము కోరుకోలేదని, అయితే తమ పార్టీపై దుష్ప్రచారం సాగించారని బెంగాల్ తృణమూల్ యూత్ కాంగ్రెస్ కా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక టీఎంసీ ఏకంగా 204 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. బెంగాల్లో దీదీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని ఫలితాలు వ
టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.