accident : బిహార్ రాజధాని పట్నా జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి ఇద్దరు ఎయిర్లైన్స్ ఉద్యోగులను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగా�
భువనేశ్వర్, జూన్ 12: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన జగన్నాథ రథయాత్రకు కొన్ని లక్షలాదిమంది హాజరవుతుంటారు. ప్రతి ఏటా జులై మాసంలో పది రోజుల పాటు ఈ రథయాత్ర వేడుకలు జరుగుతాయి. కరోనా కారణంగా గతేడాది భక్తులన�
ఎన్నారై | సింగపూర్లో వాసవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్యవైశ్యులు వాసవి క్లబ్ సింగపూర్ వారి ఆధ్వర్యంలో వర్చువల్ పద్దతిలో జూమ్ కాల్ ద్వారా వాసవి జయంతిని నిర్వహించారు.
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మే 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 24వ తేదీ అంకురార్పణం నిర్వహిస్తారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా వసంతోత్సవాలను ఆ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తాము కోరుకోలేదని, అయితే తమ పార్టీపై దుష్ప్రచారం సాగించారని బెంగాల్ తృణమూల్ యూత్ కాంగ్రెస్ కా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక టీఎంసీ ఏకంగా 204 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. బెంగాల్లో దీదీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని ఫలితాలు వ
టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఉగాది వేడుకలు| కెనడాలో తెలుగు అలయన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో ఉగాది సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 17న ఇంటర్నెట్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో కెనడాలో ఉన్న 500 మందికిపైగా తెలుగువారు పాల
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉగాది నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు సందర్భంగా మొదటిరోజు మంగళవారం ఉదయం, సాయంత్రం స్వామివారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగాన