ములకలపల్లి :రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని పూసుగూడెం, ములకలపల్లి, పొగళ్లపల్లి, జగన్నాధపురం గ్రామాల్లోని రైతువేదికల్లో సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పెద్ద ఎత�
ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవ�
ములకలపల్లి : దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సీడీపీవో రేవతి పూల�
Raitubandhu Celebrations | రాష్ట్ర మంతటా రైతుబంధు సంబురాలు పండుగ వాతావరణంలో మొదలయ్యాయి. యాసంగి సాగుకోసం రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
Rythu Bandhu celebrations | సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చ�
సత్తుపల్లి: జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక పెన్షనర్ల కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. మండలపరిధిలోని రేజర్ల గ్రామానికి చెందిన కొప్పుల రాఘవరెడ్డి, వేంసూరు మండ�
కొత్తగూడెం : దివ్యాంగులు వైకల్యాని అధిగమించి ముందుకు సాగుతుండటం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్లో మహిళా శిశు, వయో వృద్దుల సంక్షేమ శాఖ, జిల్లా గ్
నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటానికి మోదీ సర్కార్ మరోమారు సమాయత్తమైంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగం అనంతరం రాజ్యాంగ పీఠికను ఆయనతోపాటు యావత్దేశం పఠించే కార్యక్రమం కూడా
అశ్వారావుపేట: భగవాన్ సత్యసాయిబాబా జయంతి పురస్కరించుకుని భక్తులు మంగళవారం సామూహిక సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. పట్టణంలోని కోనేరుచెరువు సమీపంలో ఉన్న సత్యసాయిబాబా ఆలయంలో సత్యసాయి 96వ జయంతి వేడుకలు పురస
రామప్ప | ప్రపంచ వారసత్వ సంపద వారోత్సవాల సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రామప్ప దేవాలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు 350 మంది అనాథలకు అన్నదానం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ లో 350 మంది అనాథలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు