ములుగు : ప్రపంచ వారసత్వ సంపద వారోత్సవాల సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ హైదరాబాద్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం రామప్ప దేవాలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. కూచిపూడి, భరతనాట్యం, పేరిణి శివతాండవ నృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణా రావు రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి