ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలం చుట్టూ కాకతీయుల కట్టడాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. లోకం చెరువు వద్ద గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం కోసం కందకాలు తీస్తుండగా గుడికి సంబంధించిన బండరాళ్లు బయట పడగా �
ఓ కాంగ్రెస్ నాయకుడు తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నాడని, అదే సమయంలో అధికారులు సైతం వేధిస్తున్నారంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్వైజర్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగ
లేగదూడ కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన తండ్రీకొడుకులు కానరాని లోకాలకు వెళ్లిన హృదయ విదాకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపల్లికి చెందిన రస�
కోతులను చంపేందుకు బాలామృతంలో విషగుళికలు కలిపి పాఠశాల పక్కనే ఉన్న నర్సరీ ఆవరణలో అమర్చగా.., ఓ బాలుడు తిని మృతి చెందిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జరిగింది.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త శ్రీకాంత్పై బుధవారం పోక్సో కేసు నమోదైనట్టు ఎస్సై వెంకటేశ్ గురువారం తెలిపారు. వారం క్రితం అదేవాడకు చెందిన ఇంటర్ చదువుతున్న బ
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిసరాల్లో ఉన్న రెండు ఉప ఆలయాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పడమర దిక్కున ఉన్న ఉపాలయం గొల్లాల గుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్టు కేం�
అడవిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయ గూడేలపై అటవీ శాఖ అధికారులు దాడులకు యత్నించిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండ లం కాల్వపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొ�