ములుగు జిల్లా ఎస్పీగా 2018 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సుధీర్ రామ్నాథ్ కేకన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత 20 నెలలుగా ఇక్కడ పనిచేసిన �
గ్రామపంచాయతీగా కొనసాగిన ములుగు జిల్లా కేంద్రం.. మున్సిపాలిటీగా మారితే మెరుగైన సౌకర్యాలతోపాటు అభివృద్ధి జరుగుతుందని స్థానిక జనం ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. దీనికి తోడు కొత్త చిక్కులు వచ్చి
డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని సోమవారం ఆదివాసీలు ముట్టడించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ముందుగా వై జంక్షన్లోని కుమ్రంభీం విగ్రహా�
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప�
అటవీ అధికారుల తీరుపై పోడు రైతులు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి రోడ్డు పక్కనే ఉన్న పోడు భూమిలో అటవీ అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకున్నారు. దీంత�
అద్దె చెల్లించడం లేదని బిల్డింగ్ ఓనర్ ఆగ్రహంతో సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల గేటుకు తాళం వేసిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. దసరా సెలవులు ముగిసిన అనంతరం గురుకు�
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం పొద్దంతా కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం, మహాముత్తారంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మహాముత్�
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
ములుగు జిల్లాలో పెద్దపులి కదలికలు బుధవారం మళ్లీ కనిపించాయి. ఈ నెల 4న వెంకటాపూర్ మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి మరుసటి రోజు పాలంపేట వానగుట్టకు చేరుకొని అదృశ్యమైంది. అప్పటి నుంచి పులి జాడ కోసం ములుగు ఎఫ�