అటవీ అధికారుల తీరుపై పోడు రైతులు భగ్గుమన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి రోడ్డు పక్కనే ఉన్న పోడు భూమిలో అటవీ అధికారులు సోమవారం తుమ్మ మొక్కలు నాటుతుండగా రైతులు అడ్డుకున్నారు. దీంత�
అద్దె చెల్లించడం లేదని బిల్డింగ్ ఓనర్ ఆగ్రహంతో సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల గేటుకు తాళం వేసిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది. దసరా సెలవులు ముగిసిన అనంతరం గురుకు�
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం పొద్దంతా కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం, మహాముత్తారంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మహాముత్�
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
ములుగు జిల్లాలో పెద్దపులి కదలికలు బుధవారం మళ్లీ కనిపించాయి. ఈ నెల 4న వెంకటాపూర్ మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి మరుసటి రోజు పాలంపేట వానగుట్టకు చేరుకొని అదృశ్యమైంది. అప్పటి నుంచి పులి జాడ కోసం ములుగు ఎఫ�
‘అక్కా ఓ సీతక్కా.. నీకు నమస్కారం.. కార్మికుడు చనిపోతే రాలేకున్నావా అక్కా.. ఓ సీతక్క నీకు వందనం.. బడుగు బలహీనవర్గాల మనుషులం.. తిండి, తిప్పలు లేక రోడ్లు ఊడ్చి పాయకాన్ల్లు కడిగి సేవ చేసినందుకే ఈ బతుకా..? ఓ అక్కో... ఓ �
ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లి�
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా అతలాకుతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పడిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. పల�
భారీ వర్షాలు కురుస్తుండడంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలోని బొగత జలపాతం కనువిందు చేస్తున్నది. పాలసంద్రంలా మారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది.