రామప్ప చెరువు ద్వీపంలో సాస్కీ పథకం కింద తాము చేపట్టిన పనులతో నంది శిల్పానికి ఎటువంటి నష్టం వా టిల్లలేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పేర్కొన్నది.
మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి నదిలో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందాకు వ్యతిరేకంగా త్వరలో ‘చలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని
ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.
తొలకరి వర్షం.. అదికూడా చిన్నపాటి వానకే బ్రిడ్జిని ఆనుకొని ఉన్న రోడ్డు కుంగిపోయి సైడ్బర్మ్లు కూలిపోయాయి. ములుగు జిల్లా మల్లంపల్లి మండలకేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గతేడాది వానకాలంలో జాతీయ రహదా
ములుగు జిల్లాలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భారీగా పోస్టులు ఖాళీగా ఉండడంతో తాము చదువుకునేదెట్లా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భర్తీకి నోచుకోని పోస్
ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలం చుట్టూ కాకతీయుల కట్టడాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. లోకం చెరువు వద్ద గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం కోసం కందకాలు తీస్తుండగా గుడికి సంబంధించిన బండరాళ్లు బయట పడగా �
ఓ కాంగ్రెస్ నాయకుడు తమను ఉద్యోగాల నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నాడని, అదే సమయంలో అధికారులు సైతం వేధిస్తున్నారంటూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఇద్దరు సూపర్వైజర్లు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ములుగ
లేగదూడ కాపాడే ప్రయత్నంలో బావిలోకి దిగిన తండ్రీకొడుకులు కానరాని లోకాలకు వెళ్లిన హృదయ విదాకర ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపల్లికి చెందిన రస�
కోతులను చంపేందుకు బాలామృతంలో విషగుళికలు కలిపి పాఠశాల పక్కనే ఉన్న నర్సరీ ఆవరణలో అమర్చగా.., ఓ బాలుడు తిని మృతి చెందిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జరిగింది.