కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వ�
ములుగు జిల్లాలో ఇసుక లారీలు అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. వన దేవతల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నాయి. లారీల స్�
ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
పోటాపోటీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన ఏటూరునాగారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజారిటీ సా
ములుగు జిల్లా ఎస్పీగా 2018 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సుధీర్ రామ్నాథ్ కేకన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత 20 నెలలుగా ఇక్కడ పనిచేసిన �
గ్రామపంచాయతీగా కొనసాగిన ములుగు జిల్లా కేంద్రం.. మున్సిపాలిటీగా మారితే మెరుగైన సౌకర్యాలతోపాటు అభివృద్ధి జరుగుతుందని స్థానిక జనం ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. దీనికి తోడు కొత్త చిక్కులు వచ్చి
డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.