అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొ�
జనజీవితం ప్రకృతి ఒడికి పబ్బతిపడుతూ మేడారానికి తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ‘సమ్మక్కా.. సారక్కా.. నీవే దిక్కూ’ అంటూ సకల జనులు మేడారానికి మోకరిల్లే ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేద�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చి గాయపడినవారికి సహాయం చేసే స్థితిలో పోలీసు శాఖ లేదని భక్తుడు ఎడ్ల నర్సయ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వ�
ములుగు జిల్లాలో ఇసుక లారీలు అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. వన దేవతల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నాయి. లారీల స్�
ములుగుజిల్లా ములుగు నియోజకవర్గంలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారని, బీఆర్ఎస్ హవా నడిచిందని రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో త
పోటాపోటీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన ఏటూరునాగారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజారిటీ సా