ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త శ్రీకాంత్పై బుధవారం పోక్సో కేసు నమోదైనట్టు ఎస్సై వెంకటేశ్ గురువారం తెలిపారు. వారం క్రితం అదేవాడకు చెందిన ఇంటర్ చదువుతున్న బ
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ పరిసరాల్లో ఉన్న రెండు ఉప ఆలయాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి పడమర దిక్కున ఉన్న ఉపాలయం గొల్లాల గుడిని జాతీయ ప్రాధాన్యం ఉన్న పురావస్తు కేంద్రంగా గుర్తించాలని నిర్ణయించినట్టు కేం�
అడవిని నమ్ముకొని జీవిస్తున్న గొత్తికోయ గూడేలపై అటవీ శాఖ అధికారులు దాడులకు యత్నించిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండ లం కాల్వపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏటూరు నాగారానికి చెందిన బట్టు నర్సయ్య (65) నిరుడు ఏడెకరాలు కౌలు కు తీసుకొ�
జనజీవితం ప్రకృతి ఒడికి పబ్బతిపడుతూ మేడారానికి తరలివెళ్లేందుకు సమాయత్తం అవుతున్నది. ‘సమ్మక్కా.. సారక్కా.. నీవే దిక్కూ’ అంటూ సకల జనులు మేడారానికి మోకరిల్లే ఘడియలు సమీపిస్తున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేద�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చి గాయపడినవారికి సహాయం చేసే స్థితిలో పోలీసు శాఖ లేదని భక్తుడు ఎడ్ల నర్సయ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు జిల్లాను రద్దు చేస్తుందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పూటకో కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా అధికార పార్టీ నేతలు, మంత్రి సీతక
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా ములుగు మం డలం కాసిందేవిపేటలో శుక్రవారం జరిగింది. కాసిందేవిపేటకు చెందిన పల్లపు రంగయ్య(42) నాలుగు ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా పెట్టుబడికి రూ.2 లక్షల వ�
ములుగు జిల్లాలో ఇసుక లారీలు అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. వన దేవతల దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నాయి. లారీల స్�