ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
ములుగు జిల్లాలో పెద్దపులి కదలికలు బుధవారం మళ్లీ కనిపించాయి. ఈ నెల 4న వెంకటాపూర్ మండలంలోకి ప్రవేశించిన పెద్దపులి మరుసటి రోజు పాలంపేట వానగుట్టకు చేరుకొని అదృశ్యమైంది. అప్పటి నుంచి పులి జాడ కోసం ములుగు ఎఫ�
‘అక్కా ఓ సీతక్కా.. నీకు నమస్కారం.. కార్మికుడు చనిపోతే రాలేకున్నావా అక్కా.. ఓ సీతక్క నీకు వందనం.. బడుగు బలహీనవర్గాల మనుషులం.. తిండి, తిప్పలు లేక రోడ్లు ఊడ్చి పాయకాన్ల్లు కడిగి సేవ చేసినందుకే ఈ బతుకా..? ఓ అక్కో... ఓ �
ఐదు నెలలుగా వేతనం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మున్సిపల్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరావుపల్లి�
ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో ములుగు జిల్లా అతలాకుతమైంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా పడిన వానతో వాగులు, వంకలు పొంగిపొర్లగా, లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. పల�
భారీ వర్షాలు కురుస్తుండడంతో ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలోని బొగత జలపాతం కనువిందు చేస్తున్నది. పాలసంద్రంలా మారి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రం సమీపంలో జాతీ య రహదారి (ఎన్హెచ్)పై ఉన్న కెనాల్ బ్రిడ్జి కుంగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్న ది.
దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర
ములుగు జిల్లా ఎటూరునాగారం మండలంలోని పలు గ్రామాలలో పర్యటిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక కాన్వాయ్ని కొండాయి గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు.
ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లి (కొత్తపేట)కి చెందిన ముత్తినేని సదాశివరావు(45) అనే రైతు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సదాశివరావుకు వారం క్రితం జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆర్�
స్థానిక సంస్థల ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఖరారు చేసింది.