ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్ట�
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లో ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం దేవనగర్ గ్రామంలోచోటు చేసుకుంది.
రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న ములుగు జిల్లాపై ప్రకృతి ప్రకోపం చూపిస్తున్నది. రెండేళ్ల వ్యవధిలోనే రెండోసారి చోటుచేసుకున్న ఘటన ఏజెన్సీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మంగళవారం మ�
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం నుంచి కోమటిపల్లికి వెళ్లే రోడ్డు పక్కన మంగళవారం టోర్నడో తరహా గాలులు భారీ విధ్వంసం సృష్టించా యి. భారీ వర్షంతోపాటు బలమైన ఈదురు గాలులకు భారీ వృక్షాలు కూకటి వేళ్లు సహా నేలక�
ములుగు జిల్లా మత్స్యశాఖలో అధికారుల మధ్య వాటాల పంచాయితీ నెలకొంది. మేడారం మహా జాతర సందర్భంగా జంపన్నవాగుతో పాటు పరిసర ప్రాంతాల్లో పనిచేసిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో కీచులాటలు మొదలయ్యా యి. రాష్ట్రప్రభు�
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు, ఏటూరునాగారం మండలం దొడ్ల వాగుపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. జగన్నాథపురం నుంచి చెరుకురు గ్రామం వరకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నాలుగు లేన�
ములుగు జిల్లాలో పుష్ప సినిమాను తలపించే రీతిలో ఇసుక దందా కొనసాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవ�
రామప్ప చెరువు ద్వీపంలో సాస్కీ పథకం కింద తాము చేపట్టిన పనులతో నంది శిల్పానికి ఎటువంటి నష్టం వా టిల్లలేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పేర్కొన్నది.
మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి నదిలో కొనసాగిస్తున్న అక్రమ ఇసుక దందాకు వ్యతిరేకంగా త్వరలో ‘చలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి రహదారులను దిగ్బంధిస్తామని
ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.
తొలకరి వర్షం.. అదికూడా చిన్నపాటి వానకే బ్రిడ్జిని ఆనుకొని ఉన్న రోడ్డు కుంగిపోయి సైడ్బర్మ్లు కూలిపోయాయి. ములుగు జిల్లా మల్లంపల్లి మండలకేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గతేడాది వానకాలంలో జాతీయ రహదా
ములుగు జిల్లాలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలను ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. భారీగా పోస్టులు ఖాళీగా ఉండడంతో తాము చదువుకునేదెట్లా? అని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భర్తీకి నోచుకోని పోస్