ములుగు జిల్లాలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ. 65కోట్లు మంజూరు చేసింది. అప్ప టి జిల్లా యంత్రాంగం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పక్కన ఉన్న ఐదెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది.
Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వచ్చిన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ (పందికుంట)కు చెందిన సాదం రాజు(32) మృతి చెందాడు.
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)లో విలీనమైంది. ఇప్పటి వరకు ఇది వైద్యా విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న విషయం తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణ ర
గ్రామ పంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఏర్పాటైంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 28న ఉత్తర్వులు జారీచేశారు. 29వ తేదీ నుంచి ములుగు, జీవంతరా�
ములుగు జిల్లాలో అడ్డూఅదుపు లేని వేగంతో దూసుకొస్తున్న ఇసుక లారీలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మద్యం మత్తు, నిర్లక్ష్యపు డ్రైవింగ్కు నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి.
Huge bike rally | పాకిస్తాన్ ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాటం చేసిన భారత్ జవాన్లకు సంఘీభావం ప్రకటిస్తూ ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం సుమారు 500 మంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించి జై జవాన్ నినాదాన్ని మార్మోగి�
ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల
బిడ్డను కోల్పోయిన ఆ తల్లి రోదనలు మీకు (మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క) వినపడలేదా? కనపడలేదా? ములుగు రోడ్షోలో పాల్గొన్న మీరు మీ మూలాలనే మరిచారా? అని ఆ మంత్రులపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత రాకేశ్
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసికందు చనిపోయిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకున్నా ఆ మంత్రుల మనసు కరగలేదు. భారీ జన సమూహంలో అతికష్టం మీద బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అభ్యర్థిస్తున్నా రోడ్�
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే బిడ్డ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. ములుగు మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన బిళ�