ములు గు జిల్లాలో మక్కజొన్న పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, విత్తన సంస్థల నుంచి పరిహారం అందే లా చూస్తుందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలోని నీలాయిపేట్కు చెందిన రైతు కోట రాజన్న తనకున్న ఐదెకరాల్లో నీరు లేక రెండున్నరెకరాల్లో పంట సాగు చేశాడు. ఉన్న రెండు బోర్లలో ఒకటి మోటర్ కాలిపోయింది. మరో దాంట్లో నీరు కొద్దికొద్దిగా వస్తు�
రైతు సమస్యలు ఎవరికీ కనిపించవా..? ప్రా ణాలు పోతేనే కనిపిస్తారా..? అని మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, అటవీ శాఖ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యను గ్రామస్థులు, రైతులు నిలదీశ�
అప్పులబాధతో రాష్ట్రంలో శుక్రవారం ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పత్తి పంట దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చేదారి లేక ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Mulugu | ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి(Landmine explosion) ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
Mulugu | ములుగు జిల్లా వెంకటాపురం (నూగురు)లో మిర్చీ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంట చేతికి వచ్చిన సమయంలో కూలీలు దొరక్క.. పంట నేలరాలిపోతుందనే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ములుగు జిల్లాలో రైతుల అవస్థలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇక్కడ సాగు నీటి కష్టాలు, విద్యుత్ ఇబ్బందులు లేనప్పటికీ పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక అన్నదాతలు గోసపడుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకో�
National Highway | ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాల రాకపోకలు స్తంభించి రెండు దశాబ్దాలు దాటింది. చాలా కాలానికి అధికారులు వాహనాల రాక రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఈ మార్గంలో వాహనాలు వెళుతున్నాయి.
FASTag Check Post | ఏటూరు నాగారంలోని అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చెక్పోస్ట్ వద్ద ఫాస్టాగ్ను ఇవాళ ప్రారంభించారు. టెక్నాలజీ పెరగడంతో అటవీ శాఖ అధికారులు మాన్యువల్ వసూళ్లను నిలిపేసి.. ఏకంగా ఫాస్టాగ్ ప్రారంభించా
కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఏఆర్ ఎస్సై సూర్నపాక లక్ష్మీనర్సు(37) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో చోటు చేసుకుంది. పస్రా ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప�
ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులోని కొండలు, గుట్టలపై నుంచి నిత్యం వస్తున్న జలధార ఎంతో స్వచ్ఛమైనదని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. చింతామణి పేరుతో మల్లూరులోని శ్రీలక్ష్మీ నర్సింహస్వా�
ప్రభుత్వ ఇసుక క్వారీలు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. గిరిజన సహకార సంఘాలకు చెందాల్సిన ఇసుక రీచ్లను అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు, అనధికార కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. నిబ�
ములుగు జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపిస్తూ సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందేందుకు వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు