ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులోని కొండలు, గుట్టలపై నుంచి నిత్యం వస్తున్న జలధార ఎంతో స్వచ్ఛమైనదని తాజాగా నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. చింతామణి పేరుతో మల్లూరులోని శ్రీలక్ష్మీ నర్సింహస్వా�
ప్రభుత్వ ఇసుక క్వారీలు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. గిరిజన సహకార సంఘాలకు చెందాల్సిన ఇసుక రీచ్లను అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు, అనధికార కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. నిబ�
ములుగు జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపిస్తూ సర్కారు సొమ్మును లూటీ చేస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందేందుకు వక్రమార్గాలను ఎంచుకుంటున్నారు
ములుగు జిల్లా వాజేడు మండలంలో ముమ్మరంగా మిర్చికోతలు ప్రారంభమయ్యాయి. మిర్చి కోసి, వాటిని కల్లాల్లో ఆరబోసే కూలీలకు చేతినిండా పని దొరుకుతోంది. రోజు కూలి సైతం రూ. 300 వస్తుండడంతో ఈ పనులకు ఆసక్తి చూపుతున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం.. ఆధ్యాత్మిక కేంద్రాలతో ములుగు జిల్లా పర్యాటక పరంగా పరిఢవిల్లుతున్నది. ఇక్కడి ప్రకృతి రమణీయత దేశ, విదేశాల సందర్శకులను కట్టిపడేస్తున్నది. దీంతో జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పె�
ప్రభుత్వ కట్టడాల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి అక్రమంగా తరలించిన ఇసుక డంప్ను, లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉ�
తెలంగాణలో పర్యాటక రంగానికి పెట్టింది పేరుగా నిలిచిన ములుగు జిల్లాలో మరో అద్భుత పర్యాటక ప్రాంతం రూపుదిద్దుకుంటున్నది. ఇది త్వరలో అందుబాటలోకి రానున్నది. తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతం మధ్యలో అటవీ శాఖ ఆ�
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై అయ్యప్ప భక్తుడిపై చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గ్రామంలో ఫోన్ సిగ్�
జ్వరంతో బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొప్పుల ప్రశాంత్ కుమారుడు మానస మేఘనాథ్(3)కు నాలుగురోజుల క్రితం �
గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ములుగు జిల్లాకు సమీపంలో ఏర్పడిన భూకంప తరంగాలు నగరం వరకు విస్తరించాయి. భూమి ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల లోతున ఏర్పడిన భూకంప కేంద్రంతో నగరంలోని యూసుఫ్గూడ, రహ్మత్ నగర్, బోరబ
Earthquake: ములుగు జిల్లాలో ఇవాళ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూమి వణికింది. మేడారం కేంద్రం భూమి కంపించినట్లు సెసిమాలజిస్టులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో భూకంపానికి చెందిన కొన్ని సీస
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పేరొంటూ హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆహారంలో విషం కలిపి మట్టుబెట్టారని పిటిషన్లో పేరొన్నారు. విషాహా�
DGP Jitender | ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పలువురు పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. భోజనంలో మత్తు �