మన్యంలో అలజడి నెలకొంది. గిరిజనుల హత్యతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. ములు గు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ(బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి మావోయిస్టు�
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ (బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. మృతుల కుటుంబ
నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పలువురి గృహాలకు నష్టం వాటిల్లుతున్నది. ఇందుకు నిదర్శనమే ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు విస్తరణ పనులను ఉదహరించవచ్చు. ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అమాత్యులు చెప్పినా పనులకు అతీగతీలేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా చెప్పుకుంటున్న సీతక్క ములుగు జిల్లాలో సర్కిల్ ఆఫీసు ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనను నార్త ర్న్ పవర్ డిస్ట్రిబ్యూ
ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల శివారులో హార్టికల్చర్ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు.
ప్రకృతి అందాలకు మారుపేరుగా నిలిచిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో పర్యాటకుల సౌకర్యార్థం అధికారులు మ రో ఐలాండ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆదివాసీ సమాజం కోసం కుమ్రం భీం త్యాగాలు, పోరాటం స్ఫూర్తిదాయకమని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్లో గురువారం కుమ్రం భీం �
ములుగు జిల్లాలో జరిగిన నకిలీ పోడు భూముల పట్టాల దందా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడమే లక్ష్యంగా సాగిందని ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. తమ దర్యాప్తులో పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను ప్రాథమ
రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీస్ విధానం ఉండాలని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలోని లక్నవరం క్రాస్ వద్ద ఉన్న 5వ పోలీస్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. �
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపెయిన్ను మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. యునెస్కో ఇండియా ఐకోమస్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, భారత పురావ�
విషజ్వరంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికాంబ (70) మూడు రోజులుగా తీవ్ర జ్వరం
విషజ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా పత్తిపల్లిలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన జాటోత్ కవిత-జయపాల్ దంపతులకు కొడుకు హర్షవర్ధన్ 4వ తరగతి, 1వ తరగతి చదువుతున్న కుమార్త