ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలోని దూసపాటిలోద్ది (విఫాల్స్) జలపాతంలో మునిగి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారు అభినవ్ (19) స్నేహితులతో కలిసి శన�
రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ కానుకగా మహిళా సంఘాల సభ్యు లు, 18 ఏళ్లు నిండిన గిరిజన మహిళలకు చీరెలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గిరిజన జిల్లాల�
మేడారం మినీ జాతరను సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 చేపట్టే మినీ జాతర పనులు ప్రధాన జాతరకు ఉపయోగపడేలా పన
ములుగు జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్, వాట్సాప్లో నకిలీ ఖాతా స్పష్టించి మోసపూరితమైన మెసేజ్లు పోస్టు చేసి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు యత్ని
ములుగు జిల్లాకేంద్రం సహా ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి పనులు, విధుల కోసం హనుమకొండకు వెళ్లడం సరే గానీ తిరిగి ఇంటికి చేరడం సగటు ప్రయాణికుడికి గగనమవుతోంది. సరిపడా బస్సుల్లేక హనుమకొండ బస్స్టేషన్లో గ�
ములుగు జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణకు రైస్మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మేరకు తమను భాగస్వామ్యం చేయవద్దని గురువారం రైస్ మిల్లర్లు కలెక్టర్ టీఎస్ దివాకరను కలిసి మెమోరాండం సమర్పించారు.
యునెస్కొ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ ప�
Dog attack | ములుగు జిల్లాలో(Mulugu district) పిచ్చి కుక్క స్వైర విహారం(Mad dog attack) చేసింది. దొరికిన వారిని దొరినట్లు కరిచి బీభత్సం సృష్టించింది. పిచ్చి కుక్క దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Minister Seethakka | ములుగు(Mulugu) అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క (Minister Seethakka )విస్మయం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినప్పటికి ఈ స్థాయిలో లక్ష చ
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన వాసం వివేక్ జమ్మూకశ్మీర్ లడఖ్లోని 20వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న రెండు పర్వతాలను అధిరోహించి జాతీయ స్థాయిలో పేరు సాధించాడు.
ములుగు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి లక్నవరంలోని సమ్మక్క-సారక్క దీవిలో బసచేసిన ఆయన బుధవారం ఉదయం బ్ర
Jishnudev Verma | ములుగు(Mulugu) జిల్లాలో ఒక గ్రామాన్ని త్వరలోనే దత్తత తీసు కుంటానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ(Jishnudev Verma)అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం గోవిందరావుపేట మండలం
ములుగు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. అంతుచిక్కని రోగాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కీళ్ల నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబుతోప�