మంచినీటి కోసం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం చెలక గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి తాగునీటిని అందించే మోటర్ నాలుగైదు రోజులుగా నడవడం లేదు. దీంతో గ్రామస్థులు నీటి కోసం సతమతమవుతున్నారు
ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమ�
చేపలు పట్టేందుకు చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. వేలాది క్యూసెక్కుల నీటిని వృథాగా వదిలేస్తున్నారు. ములుగు జిల్లా అతిపెద్ద జలాశయమైన లోకంచెరువు నుంచి కొన్ని రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు.
డబ్బుల విషయంలో మధ్యవర్తిగా ఉన్న దళితుడిని ఎస్సై స్టేషన్కు పిలిపించి బూటుకాలితో తన్ని తెల్లకాగితంపై సం తకం చేయించిన ఘటన గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు బోడ
ప్లాట్లు కొనేవారు లేక ములుగు జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత చుట్ట పక్కల గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగ�
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప దేవాలయంలో సోమసూత్ర పునరుద్ధరణ పనులను శనివారం పురావస్తు శాఖ అధికారులు పూర్తిచేశారు. గర్భాలయంలో అభిషేకం చేసిన నీళ్లు బయటికి వెళ్లేందుకు ఐదు రోజ�
ములుగు జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కాగా ఆమె మృతికి ఓ కాంగ్రెస్ నేత కొడుకు వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు.
ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామంలోని ప్రతి ఇల్లూ మంచాన పడింది. గ్రామస్థులు తెలియని రోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లు, కీళ్ల నొప్పులు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. ఈ గ్రామ జన�
ములుగు జిల్లాలో కింది స్థాయి ఉద్యోగికి జిల్లా అధికారి పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఏటూరునాగారం ఏసీడీపీవోగా విధులు నిర్వర్తించిన ప్రేమలతను అప్పటి కలెక్టర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్
Medaram Jatara | నేటి నుంచి మేడారం మహా జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వస్తూనే ఉన్నారు. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర�
Minister Sitakka | సమ్మక్క - సారలమ్మ యుద్ధ పోరాటం, తల్లుల చరిత్ర వెయ్యేళ్లు గుర్తుండిపోయేలా శిలాశాసనం ఏర్పాటు చేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కవెల్లడించ�