ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదర సంఘటన జిల్లాలోని జంగాలపల్లి సమీపంలో తెల్లవారుజామున చోటు చ
Minister Satyavati Rathod | రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో జలకళ
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి జాలువారుతున్నది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుం�
రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ర్టాల్లో గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విభజన బిల్లులో చట్టాన్ని పొందుపర్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధాని మోద�
Kusuma Jagadish | భారత రాష్ట్ర సమితి (BRS) ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు.
KTR | ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకారామారావు ఈ నెల 7న ములుగు జిల్లా పర్యటించనున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
Minister Satyavati Rathode | రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు సంబురపడేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavati Rathode) అన్నారు.
పాతరాతి యుగం నాటి మానవ స్మారక శిలలను ములుగు జిల్లా మంగపేట మం డలం కొత్తూరు - మొట్లగూడెం గ్రామానికి దగ్గరలో ఉన్న రాజారామ్ సుద్దగుట్ట పరిధిలో ఆదివారం టీమ్ ఆఫ్ రిసర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ�
Medaram Jathara | మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహా జాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం ఇవాళ ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 14న మాఘ శుద్ధ పంచమి (బుధవారం) రోజున మండ మెలగడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Mulugu PHC | ఓ మహిళ సాధారణ కాన్పు(Normal Delivery)లో ముగ్గురు ఆడశిశువులకు జన్మనివ్వగా ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(PHC)లో జరిగింది.
Tragedy | సెలవుపై ఇంటికి వచ్చిన కానిస్టేబుల్(constable) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన ఘటన ములుగు జిల్లా(Mulugu District)లో చోటు చేసుకుంది.