Encounter | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మండలంలోని వీరాపురం సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పోలీసులు
మంగపేట;ములుగు జిల్లా మంగపేట సమీప గోదావరి నదిలో శుక్రవారం వెంకటేశ్వర్లు అనే జాలరికి భారీ చేప చిక్కింది. రోజు మాదిరిగానే నదిలో వల వేయగా చిన్న చేపలతోపాటు భారీ మీనం దొరికింది. బండ జెల్లగా పిలిచే ఈ చేప 62 కిలోల �
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెం
జయశంకర్ జిల్లాకు 151 యూనిట్లు మంజూరు యూనిట్ల ధర, నాణ్యతలో నిబంధనలు పాటించాలిమ కలెక్టర్ భవేశ్ మిశ్రా భూపాలపల్లి రూరల్, మే 19 : దళితబంధు యూనిట్ల గ్రౌడింగ్ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ �
వరికొయ్యలో పోషకాలు మెండు కాల్చితే పంటకు, భూమికి నష్టం భూసారంతో పాటు దిగుబడిపై ప్రభావం దీనికి తోడు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం గడ్డిని సేంద్రియ ఎరువుగా మార్చితే సిరుల పంట ములుగు, మే 17 (నమస్తేతెలంగాణ): ‘వరి�
కాకతీయుల కాలంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందనేందుకు అనేక ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. శత్రువుల రాకపోకలను గుర్తించేందుకు గుట్టలు, కొండలపై నిర్మించిన అనేక సైనిక స్థావరాలు కొన్నిచోట్ల చెక్కుచెదర
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జరిగింది.
పండుగ రోజున గోదావరిలో పుణ్యస్నానం కోసం వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరులో శనివా రం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై �
ములుగు : జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. మంగపేట మండల పరిధిలో పాకాల కొత్తగూడ సమీప అడవుల్లో పెద్దపులి సంచరించింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మంగపేట అటవీ రేంజ్ పరిధిలో అడవులను ఆనుకొన
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయ సమీపంలోని ములుపు వద్ద 163వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురు అక్కడికక్కడే మృత�
మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరను అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈమేరకు పలువురు అధికారులను వారు సన్మా
గద్దెలపై కొలువుదీరిన తల్లుల దర్శనం కోసం తరలివచ్చిన వారితో మేడారం శుక్రవారం జనసంద్రాన్ని తలపించింది. దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు.
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని, మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు.