ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆ�
Maoist couriers arrested | పేలుడు పదార్థాలతో పాటు విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను(Maoist couriers) పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బండారు కుమార్, ఎస్ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడ�
Revenue Division | ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన�
New born Baby Girl Thorn Bushes | ములుగు జిల్లాలో అమానవనీయ ఘటన చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని కర్కశంగా వదిలేశారా చిన్నారి తల్లిదండ్రులు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని వెంకటాపురం నూగూర�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
TS Minister Satyavathi Rathode | ములుగు జిల్లాలో మల్లంపల్లి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సోమవారం మల్లంపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి సత్యవతి రాథోడ్ క్షీరాభిషేకం చేశారు.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి నూతన మండల కేంద్రంగా ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మండల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 15 �
TS Ministers | నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏ�
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదర సంఘటన జిల్లాలోని జంగాలపల్లి సమీపంలో తెల్లవారుజామున చోటు చ
Minister Satyavati Rathod | రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉప్పొంగుతున్నది. మూడు రోజులుగా ఛత్తీస్గఢ్తోపాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున వరద రావడంతో జలకళ
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగరా బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గుట్టలపై నుంచి జాలువారుతున్నది. ఈ దృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుం�