మేడారం సమ్మక్క-సారలమ్మకు తిరుగువారం మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతి జాతర తర్వాత వచ్చే బుధవారం తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవార్లకు పూజారులు ప్రత్యేక ప�
ములుగు జిల్లా వాజేడు మండలం మొరుమురు గ్రామ పంచాయతీ పరిధిలోని బిజినేపల్లి, మొరుమురు, గుండ్లవాగు పరిసర అటవీ ప్రాంతాల్లో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్�
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ పురస్కారాల పోటీకి అడవుల ఖిల్లా బరిలో నిలిచింది. ములుగు జిల్లాలోని 174 జీపీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. తొమ్మిది విభాగాల్లో ప్రతిభ చూపేలా అభివృద్ధి, �
ములుగు జిల్లాలోని ఏటూరునాగారంలో గిరిజన గురుకులాల జోనల్ స్థాయి క్రీడలు షురువయ్యాయి. స్థానిక గిరిజన గురుకుల బాలుర క్రీడా పాఠశాలలో శుక్రవారం పోటీలను ఐటీడీఏ పీవో అంకిత్ ప్రారంభించారు.
మావోయిస్టులు తమ సిద్ధ్దాంతాలను వీడి అజ్ఞా తం నుంచి బయటకు వచ్చి సామాన్య పౌరులు గా జీవించి సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయా లని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.
కేంద్ర విద్యాశాఖ ఆగస్టు 25న ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపిక కాగా, సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌప�
పార్లమెంట్లో కేంద్రమంత్రే ఒప్పుకున్నరు ఇక్కడి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పాలన చూడండి.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేశారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజం కొత్త పి