MPDO dead | ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగపేట మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) గా విధులు నిర్వహిస్తున్న కర్నాటి శ్రీధర్ (55) గుండెపోటుతో మృతిచెందారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగమైన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలో కొన్నిరోజులుగా మంచు విపరీతంగా కురుస్తున్నది. సోమవారం ప్రగళ్లపల్లి, జగన్నాథపురం తదితర మన్యం గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది.
యువతకు ఉపాధి మార్గాలను చూపుతూ ప్రజలకు భరోసా కల్పించేలా పాలన కొనసాగి స్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం ములుగులో సఖీ కేంద్రం ప్రాంగణం�
అతడు చేస్తున్నది సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా మౌంట్ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు సరదాగా స్నేహితులతో కలిసి మల్లూరు గుట్టలపైకి వెళ్లి చుట్టూ కలియదిరిగేవాడు. అలా పర్వతారోహణ చేయాలనే ఆలోచన అతని
Minister Sitakka | కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Sitakka) అన్నారు.
ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆమె మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆ�
Maoist couriers arrested | పేలుడు పదార్థాలతో పాటు విప్లవ సాహిత్యం పుస్తకాలు, ఇద్దరు మావోయిస్టు కొరియర్లను(Maoist couriers) పోలీసులు అరెస్టు చేశారు. సీఐ బండారు కుమార్, ఎస్ వెంకటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా వాజేడ�
Revenue Division | ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని డివిజన్గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన�
New born Baby Girl Thorn Bushes | ములుగు జిల్లాలో అమానవనీయ ఘటన చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని కర్కశంగా వదిలేశారా చిన్నారి తల్లిదండ్రులు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని వెంకటాపురం నూగూర�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
TS Minister Satyavathi Rathode | ములుగు జిల్లాలో మల్లంపల్లి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సోమవారం మల్లంపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి సత్యవతి రాథోడ్ క్షీరాభిషేకం చేశారు.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి నూతన మండల కేంద్రంగా ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. మండల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 15 �
TS Ministers | నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏ�