ములుగు జిల్లా కేంద్రంలో పలు వీధుల్లో ఆడవేషంలో జీపీ కార్యదర్శి తిరుగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లి గ్రా
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-15 పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ను 87 పాయింట్లతో వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. రన్నరప్గా హై
ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయాన్ని మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గట్టమ్మ వద్ద తాత్కాలిక దుకాణాల ఏర్పాటు, ఇతర అంశాలపై జాకారం జీపీ పాలకవర్గ సభ్యులతో పాటు పూజారులతో తన కార్యాలయం�
Tragedy | గణతంత్య్ర వేడుకలను ఘనంగా జరుపుకోవాలని భావించిన యువకులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించిన విషాద ఘటన ములుగు జిల్లా (Mulugu District) కేంద్రంలో చోటు చేసుకుంది.
పాత రాతియుగం నాటి రాతిగొడ్డలి ములుగు జిల్లాలో బయల్పడింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రేవుల- భూపతిపురం గ్రామాల మధ్య గల వాగులో ఈ రాతిగొడ్డలి దొరికింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే
MPDO dead | ములుగు జిల్లా మంగపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మంగపేట మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) గా విధులు నిర్వహిస్తున్న కర్నాటి శ్రీధర్ (55) గుండెపోటుతో మృతిచెందారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగమైన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు.
ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలో కొన్నిరోజులుగా మంచు విపరీతంగా కురుస్తున్నది. సోమవారం ప్రగళ్లపల్లి, జగన్నాథపురం తదితర మన్యం గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది.
యువతకు ఉపాధి మార్గాలను చూపుతూ ప్రజలకు భరోసా కల్పించేలా పాలన కొనసాగి స్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం ములుగులో సఖీ కేంద్రం ప్రాంగణం�